కలియుగంలో వికృత కార్యాలు జరుగుతాయని మహానుభావులెందరో ముందుగానే చెప్పిన సందర్భాలున్నాయి. వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాల కారణంగా కుటుంబ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఇవి చాలవన్నట్లు వయస్సుతో సంబంధం లేకుండా పెళ్ళిళ్లు జరిగిపోతున్నాయి.
కాకినాడ జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో ఈ వివాహ తంతును భక్తులు, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. 42 ఏళ్ల యువతి పెళ్లి పీటలపై ఏడుస్తున్న యువతిని చూసిన భక్తులు, భద్రతా సిబ్బంది.. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తెలుసుకున్నారు.