ఏపీ కాకినాడలో భారీ అగ్నిప్రమాదం.. 40 బోట్లు దగ్ధం

శనివారం, 29 ఏప్రియల్ 2023 (13:00 IST)
ఏపీ కాకినాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తాళ్లరేవు మండలం కోరంగిలో ఫైబర్ బోట్ల తయారు కేంద్రంలో ఏర్పడిన భారీ అగ్నిప్రమాదంలో 40 బోట్లకు పైగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. 
 
భారీగా ఎగసిపడుతున్న మంటలతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. విషయం తెలసుకుని హుటాహుటిన ఫైర్​ సర్వీస్​ అధికారులు తరలివచ్చారు. మంటలు ఆర్పేశారు 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు