ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో లేడీ అఘోరీ, శ్రీవర్షిణి వ్యవహారం సంచలనం రేపింది. వీరి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అనంతరం అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే సమయంలో శ్రీవర్షిణీకి దాదాపు 45 రోజుల పాటు కౌన్సిలింగ్ ఇచ్చి ఇటీవలే రిలీజ్ చేశారు.