లక్ష్మినారాయణేశ్వరి గారూ.. సాయిబాబాను ఆరాధించండి..

మంగళవారం, 7 జనవరి 2014 (18:26 IST)
FILE
లక్ష్మినారాయణేశ్వరి:

మీరు తదియ శుక్రవారం, సింహలగ్నము, ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 19 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి నీలపు శంఖుపూలతో శనిని పూజించినా దోషాలు తొలగిపోతాయి.

సాయిబాబా గుడిలో ఉండే ధునిలో కొన్ని జెమ్మి సమిధలను వేయండి సర్వదా శుభం కలుగుతుంది. సాయిబాబాను ఆరాధించడం వల్ల సర్వదా పురోభివృద్ధి కానవస్తుంది.

2012 నుంచి శుక్ర మహర్ధశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 2015 నుంచి 2032 వరకు గణనీయమైన అభివృద్ధిని ఇస్తాడు. ఆరోగ్యములో మెళకువ అవసరం.

వెబ్దునియా పై చదవండి