ఏవైనా అనుమానాస్పద మెసేజ్లు, ఫొటోలు, వీడియోలు ప్రజల దృష్టికి వస్తే పీఐబీ ఫ్యాక్ట్చెక్ విభాగానికి పంపాలని విజ్ఞప్తి చేసింది. వాట్సప్ నంబర్ +91 8799711259, లేదా
[email protected] ద్వారా ఈ-మెయిల్ చేయొచ్చని సూచించింది. 2016 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా రూ.500, 1000 నోట్లను రద్దు చేసింది. దీంతో ఏర్పడిన కరెన్సీ కొరతను తీర్చేందుకు రూ.2000 నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత వాటినీ వినియోగం నుంచి ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.