ఇదిలా ఉంటే.. విశాఖ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. భారత్ 246 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత్ 1-0 తేడాతో ముందంజలో ఉంది. రెండో ఇన్సింగ్స్లో ఇంగ్లండ్ 158 పరుగులకే కుప్పకూలింది.
భారత్ తొలి ఇన్సింగ్స్లో 455, రెండో ఇన్సింగ్స్లో 205 పరుగులు చేయగా, ఇంగ్లండ్ తొలి ఇన్సింగ్స్లో 255, రెండో ఇన్సింగ్స్లో 158 పరుగులు చేసింది. రెండు ఇన్సింగ్స్ల్లోనూ అశ్విన్ 8 వికెట్లు పడగొట్టాడు.