ఇవి మీకు తెలుసా..?!

గురువారం, 13 నవంబరు 2008 (16:24 IST)
* ప్రపంచంలో చమురును ఎక్కువగా ఎగుమతి చేసే దేశం నార్వే.

* పెంగ్విన్ పక్షులకు దంతాలు లేకపోయినా కరవగలవు.

* 1992వ సంవత్సరం నుంచే ఎస్ఎంఎస్‌లు పంపే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది.

* రోజుకి 2,000 పౌండ్ల దుమ్ము ధూళి భూమి మీదకి చేరుకుంటోంది.

* అంతరిక్షానికి వెళ్ళే వ్యోమగాముల్ని ఆ ప్రయాణానికి ముందు బీన్స్ తినకుండా చూస్తారు.

* అంతరిక్షంలో ఉన్న వారికి కన్నీళ్ళు వచ్చే అవకాశం ఉండదు. దానికి కారణం గురుత్వాకర్షణ శక్తి లేకపోవడమే.

వెబ్దునియా పై చదవండి