వర్షాకాలంలో పెరుగు తినకూడదా? ఎందుకు?

సిహెచ్

మంగళవారం, 16 జులై 2024 (19:40 IST)
వర్షాకాలంలో పెరుగు తినడం సరైనదా కాదా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. చినుకులు పడే కాలంలో పెరుగును తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. కారణాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో పెరుగు తినకూడదు.
వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి.
ఈ సీజన్‌లో పెరుగు తినడం వల్ల జీవక్రియలు పాడవుతాయి.
దీని వల్ల ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావచ్చు.
వర్షాకాలంలో పెరుగు తింటే దగ్గు, జలుబు వస్తుంది.
ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఈ సీజన్‌లో పెరుగును తినకూడదు.
ఈ సీజన్‌లో పెరుగు తినడం వల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు