పంజాబ్ కింగ్స్ జస్ట్ మిస్, ఐపీఎల్ కప్ ఎగరేసుకెళ్లిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఐవీఆర్

మంగళవారం, 3 జూన్ 2025 (23:47 IST)
కర్టెసి-ట్విట్టర్
ఐపీఎల్ 2025 సీజన్ ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచి కప్ కోసం తన 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించింది. మంగళవారం నాడు జరిగిన ఉత్కంఠ పోరులో ఇరు జట్లూ నువ్వా-నేనా అన్నట్లు పోటీపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థి జట్టు పంజాబ్ ముందు 190 పరుగులు వుంచింది.
 
ఆదిలో కాస్త తడబాటు పడినప్పటికీ ఆ తర్వాత బ్యాట్సమన్లు రాణించారు. చివరి ఓవర్లో శశాంక్ సింగ్ 22 పరుగులు సాధించాడు. మొదటి రెండు బంతులను కూడా అతడు సిక్సర్లుగా మలచి వుంటే ఫలితం మరోలా వుండేది. కేవలం 7 పరుగుల దూరం వద్ద పంజాబ్ ఆట ముగిసిపోయింది. మొత్తమ్మీద రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించి ఛాంపియన్లుగా నిలిచారు.

Thank you Anushka Sharma for taking care of this Kid for us thank you so being there every time he needed someone so strong who can control that storm in him

Thank you for being our Lady luck

RCB RCB RCB #AnushkaSharma #EeSalaCupNamde pic.twitter.com/MZpZ9glX6c

— Rahul | ???????? (@TheGoatNDevil) June 3, 2025

Virat Kohli crying
We won
Congratulations RCB#ViratKohli × #AnushkaSharma #RCBvsPBKS RCB RCB #IPLFinal #EeSalaCupNamde #RCBForever Congratulations RCB #RCBvPBKS pic.twitter.com/1HF2qUFwb5

— Himanshu Kumar (@hanumanbhakt00) June 3, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు