చెట్టును ఢీకొట్టి కూలిపోయిన ఎయిరిండియా ఫ్లైట్ (Video)

ఠాగూర్

గురువారం, 12 జూన్ 2025 (14:46 IST)
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఘోరం జరిగింది. అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఎయిరిండియా విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సివుంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే క్రమంలో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెట్టును ఢీకొట్టి విమానం కూలిపోయినట్టు ప్రాథమిక సమాచారం. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 



VIDEO | Ahmedabad: Smoke seen emanating from airport premises. More details are awaited.

(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7)

(Source: Third Party) pic.twitter.com/qbO486KoEo

— Press Trust of India (@PTI_News) June 12, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు