వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ పేషెంట్ పరిస్థితి దారుణంగా మారింది. మణిపూర్లో జననావయవాల్లో ఇన్ఫెక్షన్ సోకిన కారణంగా ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిన పాపానికి పేషెంట్ ప్రైవేట్ పార్ట్ తొలగించారు వైద్యులు. సర్జరీ అనంతరం మత్తు నుంచి తేరుకున్న బాధితుడు జననాంగాలను తొలగించిన విషయం తెలుసుకుని లబోదిబోమంటున్నాడు.