తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని, నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ ఉప ముఖ్యమంత్రి పాత్రను చేపట్టాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు సమాచారం.