ఇదిలా ఉంటే.. జయలలిత ఆత్మ తనతో మాట్లాడిందంటూ అన్నాడీఎంకేలో సంక్షోభానికి పన్నీర్ సెల్వం తెరలేపిన సంగతి తెలిసిందే. జయలలిత సమాధి వద్ద 40 నిమిషాల పాటు మౌనంగా కూర్చుని, ఆ తర్వాత మీడియాతో పన్నీరు సెల్వం మాట్లాడారు. పార్టీని కాపాడాలంటూ అమ్మ తనతో చెప్పిందని పన్నీరు చెప్పారు.