వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కళ్లకురిచ్చి, చిన్న సేలంలోని బాలికల పాఠశాలలో శాంతి టీచర్గా పనిచేస్తోంది. గత 2017వ సంవత్సరం ఇద్దరు విద్యార్థినులను చెప్పుతో కొట్టింది. విద్యార్థినులు ఉపయోగించే బాత్రూమ్ను తెరిచివుంచే ఉపయోగించడం చూసిన విద్యార్థులు డోర్ను క్లోజ్ చేశారు. బయట వేచి వున్నారు. దీంతో ఆవేశానికి గురైన టీచర్.. ఆ విద్యార్థినులను చెప్పుతో కొట్టింది.