1960లలో తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా భోగీ చిత్రం రూపొందించబడిందని చెబుతున్నారు. కథానాయకుడిగా శర్వానంద్ కు 38వ సినిమా. సంపత్ నంది దర్శకత్వంలో ఇటీవలే యాక్షన్ విజువల్ దృశ్యాలను చిత్రీకరించారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు.