అస్సాంలో హడలెత్తిన చిరుత.. 15మందిపై దాడి.. వీడియో వైరల్

మంగళవారం, 27 డిశెంబరు 2022 (18:45 IST)
అస్సాంలో చిరుత హడలెత్తించింది.  గత 24 గంటల్లో 15మందిపై దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇనుప కంచె దాడి జనవాసాల్లోకి వచ్చిన చిరుత.. రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నివాసితులపై దాడి చేసింది. ఈ దాడిలో 15మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. 
 
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు. చిరుత పరుగెత్తుతున్న దృశ్యాలను అటవీ శాఖ సిబ్బంది వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

A leopard has jumped into a car in the presence of people in Jorhat Assam. What a huge leap the leopard has made! The passenger barely survived as the windows of the car were closed. He is still wandering around in fear of people. pic.twitter.com/I4o9apw5jj

— Nandan Pratim Sharma Bordoloi (@NANDANPRATIM) December 26, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు