14 సంవత్సరాల తర్వాత సినిమా అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ సినిమాలకే అగ్ర పీఠం వేశారు. ఒక దశలో ఆయా సినిమాలను...
అక్కినేని నాగార్జున నటుడిగా కెరీర్ ను పదికాలాలపాటు చెప్పుకునేలా చేసిన శివ చిత్రం గురించి తెలిసిందే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఈ సెన్సేషనల్ హిట్...
తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో గురువారం పెను విషాదం చోటుచేసుకున్న ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సందర్శించనున్నారు. అహ్మదాబాద్...
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగిన విమాన ప్రమాదంలో ఒకే ఒక్క ప్రయాణికుడు మినహా మిగిలిన 241 మంది చనిపోయారని ఎయిరిండియా అధికారికంగా వెల్లడించింది....
ఒరిస్సా రాష్ట్రంలో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి కులాంతర వివాహం చేసుకోవడాన్ని గ్రామపెద్దలు సహించలేకపోయారు. గ్రామ కట్టుబాట్ల మేరకు ఆ యువతి కుటుంబ...
అహ్మదాబాద్‌లో గురువారం (జూన్ 12) జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు విజయ్ రూపానీ...
ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. దీంతో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ కారణంగా దట్టమైన పొగలు అలముకున్నాయి....
తాను మానసికంగా చనిపోయానని, తన పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం...
రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని నిర్ధారించడానికి రాయలసీమను హైటెక్ పారిశ్రామిక కేంద్రంగా మారుస్తామని టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది. వెనుకబడిన ప్రాంత...
తేనెలో నానబెట్టిన ఉసిరి కాయలు. వీటివల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న సంగతి తెలిసిందే. తేనె-ఉసిరి రెండింటినీ కలిపి ఇలా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉండగా, వీరిలో 241 మంది మృత్యువాతపడ్డారు....
అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి ఎయిరిండియా విమానం గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 241 మంది ప్రాణాలు...
అహ్మదాబాద్‌లో జరిగిన విధ్వంసకర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిలో రాజస్థాన్‌కు చెందిన ప్రతీక్ జోషి, ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్, వారి ముగ్గురు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లక్ష్యసాధనకు కృషి ప్రధానం. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. లావాదేవీలతో...
లండన్‌లో ఉన్న తన భర్తను చూసేందుకు వెళుతూ ఓ నవవధువు మృత్యుఒడిలోకి చేరుకుంది. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో...
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 విషాదకరమైన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబాలకు టాటా గ్రూప్ రూ. 1 కోటి చొప్పున అందజేస్తుందని...
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (68) ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించారు. ఆయన...
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు కూడా...
అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది...
ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు....