గాజాలోని ఉగ్రవాద సంస్థ హమాస్ సంస్థ అధినేత యహ్యా సిన్వర్ భార్య తుర్కియేకు పారిపోయి రెండో వివాహం చేసుకుంది. గాజాలో ఉగ్రవాద సంస్థ హమాస్ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని,...
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని ప్రసిద్ధ మానసాదేవి ఆలయంలో ఈ ఉదయం జరిగిన తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే కారణమని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ హరిద్వార్లోని...
సామాజిక మాధ్యమమైన ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడి కోసం కన్నబిడ్డను ఓ కన్నతల్లి బస్టాండులో వదిలేసి వెళ్లిపోయింది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా...
బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లగునియా రఘుకాంత్ గ్రామంలో 30 యేళ్ల సోను కుమార్ ఆటో డ్రైవర్...
నందికొండ అను నగరములో "పాపాఘ్ని" మఠమును 'విరాట్ విశ్వకర్శ' వంశోద్భవుడైన వీరభోజయాచార్యులు నిర్వహిస్తుండేవాడు. పరమ భక్తుడు, సకల వేద ఙ్ఞాన సంపన్నుడు, దయార్ద్ర...
గత వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తామని ఏపీ ఐటీ శాఖామంత్రి నారా లోకేశ్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో...
ఆసియా ఖండానికి చెందిన దేశాల మధ్య ఆసియా క్రికెట్ కప్ టోర్నీ షెడ్యూల్ తాజాగా విడుదలైంది. ఈ టోర్నీలోభాగంగా, లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ దేశాలు తలపడనున్నాయి....
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట సంభవించింది. ఇందులో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపిఎల్ 2025 టైటిల్ విజయోత్సవాల సందర్భంగా జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు...
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన కొండాపూర్లో తాజాగా మరో రేవ్ పార్టీ జరిగింది. వారాంతపు సెలవు రోజైన శనివారం రాత్రి ఈ రేవ్ పార్టీ జరిగింది. ఇందులో ఉన్నత శ్రేణి...
దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణం జరిగింది. పాఠశాల బాత్రూమ్లో 14 యేళ్ల బాలుడిపై లైంగిక దాడి జరిగినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది స్థానికంగా కలకలం రేపుతోంది....
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కలాం ఒక...
తన కుమార్తె ప్రాణాలతో లేదని, అందువల్ల పెళ్లి సమయంలో వరకట్న కింద ఇచ్చిన బంగారు నగలు ఇచ్చేయాలని ఓ తండ్రి కోరుతున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను...
ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా శనివారం నాడు డెన్వర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడం వల్ల రన్వేపై మంటలు, పొగలు రావడంతో...
తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు....
ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం పవన్ కళ్యాణ్ నటించిన "హరిహర వీరమల్లు" చిత్రాన్న ప్రత్యేకంగా ప్రదర్శించారు. శనివారం రాత్రి ప్రదర్శించిన తొలి ఆటకు పెద్ద సంఖ్యలో...
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో పాటు 'కింగ్డమ్' చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మీ సహనానికి పరీక్షా సమయం. ఆచితూచి అడుగేయాలి. సాయం ఆశించవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. గృహంలో...
దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం బిజీ జీవితం గడుపుతున్న తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతోపాటు వివిధ రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్న తెలుగు...
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అతడు’ క్లాసిక్గా నిలిచిన సంగతి తెలిసిందే. ‘అతడు’ చిత్రం క్రేజ్ ఇప్పటికీ ఎప్పటికీ చెక్కు చెదరకుండా...