తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేశాడో కసాయి భర్త....
రైలు ప్రయాణంలో మహిళల రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ తానే ఓ మహిళను వేధించాడు. రక్షించాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తే అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడు....
వయసులో 50 యేళ్లుదాటినప్పటికీ ఆరోగ్యంగా, స్లిమ్‌గా కనిపించడం వెనుక ఉన్న రహస్యాన్ని బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తాజాగా వెల్లడించారు. ఆహారపు అలవాట్లే దీనికి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సంకల్పబలంతో శ్రమించండి. మీ శక్తిని తక్కువ అంచనా వేసుకోవద్దు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి....
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో 17 యేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను కొందరు కామాంధులు ఆటోలో బలవంతంగా తీసుకెళ్లి...
భారత క్రికెట్ సీనియర్ క్రికెటర్ ఛతేశ్వర్ పూజారా అన్ని ఫార్మెట్లకు సంబంధించిన క్రికెట్ ఆటకు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల భారత క్రికెట్ నుంచి రిటైర్మెంట్...
భారత్ మరోమారు సరికొత్త అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ ఆయుధ వ్యవస్థను పరీక్షించినట్టు కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ఆయుధ...
రాజీపడని సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగిన నేత సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, సీపీఐ యోధుడు, మాజ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి అన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి...
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌ రెడ్డి ఇకలేరు. వృద్దాప్యం, అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స...
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఓ దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం కోసం అత్తమామలతో కలిసి కట్టుకున్న భర్త తీవ్రంగా...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అమెరికా రిపబ్లికన్ నిక్లీ హేలీ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. భారత్‌ను తక్కువ అంచనా వేయొద్దని తమ దేశ అధ్యక్షుడు డోనాల్డ్...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. చీటికిమాటికి చికాకుపడతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు....
తిరుపతిలో శుక్రవారం ఘోరం జరిగింది. పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధురాలిని కేర్ టేకర్ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చంపి బంగారం ఎత్తుకెళ్లాడు. వివరాల్లోకి వెళితే.....
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టింది. ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను కేటాయించింది. ప్రారంభంలో సంక్షేమ సేవల కోసం ఉద్దేశించబడిన...
భారతదేశంలోనే అతిపెద్ద కేంద్ర గ్రంథాలయాన్ని అమరావతిలో నిర్మించాలని ప్రణాళికలు వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు....
తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన లేడీ అఘోరీ మీడియాతో మాట్లాడుతూ... తనను కావాలనే కొంతమంది ఇరికించారంటూ వాపోయింది. తనకు ఏవో కోట్ల రూపాయల ఆస్తులున్నాయంటూ...
కైకలూరు జిల్లా సాన రుద్రవరం గ్రామంలో శుక్రవారం రాత్రి దుండగులు వంగవీటి మోహన రంగా విగ్రహాలను ధ్వంసం చేసి, వాటిపై ఆవు పేడను పూసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన...
2024 ఎన్నికల్లో పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ పవన్ కళ్యాణ్ కోసం తన స్థానాన్ని వదులుకున్నారు. మొదట్లో ఆయన మద్దతుదారులు అసంతృప్తి చెందారు. కానీ...
నెల్లూరులో ఎయిర్ పోర్టు రానుంది. నెల్లూరు పౌరుల చిరకాల కోరిక మేరకు విమానాశ్రయం నిర్మించాలనే కల ఇప్పుడు వాస్తవరూపం దాల్చుతోంది. దగదర్తి మండలం దామవరం వద్ద...
ఆపరేషన్ సింధూర్ కారణంగా తలెత్తిన ఉద్రిక్తతలు, చైనా నుండి సరఫరాలో జాప్యం కారణంగా తెలంగాణలో యూరియా కొరత ఏర్పడిందని బిజెపి మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు అన్నారు....