తాను ఒక అద్భుతమైన చిత్రాన్ని చూశానని, ఎవరు కూడా మిస్ కావొద్దంటూ ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. తమిళ హీరో శశికుమార్, సిమ్రాన్ జంటగా నటించిన...
దక్షిణాసియాలోని ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్ నెట్‌వర్క్ అయిన అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ (ఏఓఐ), 61 ఏళ్ల రోగి వట్టివేల ఆదినారాయణకు గుంటూరులోని తమ కేంద్రంలో...
శత్రుదేశం పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్క్‌పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత అప్రమత్తమైన అధికారులు... రెండు వారాల...
కోలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది. ఆయన హీరోయిన్ సాయి ధన్షికను పెళ్లాడనున్నారు. వీరిద్దరి వాహం ఆగస్టు 29వ తేదీన జరుగనుంది. సోమవారం...
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా దేశంలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల మేరకు దేశ వ్యాప్తంగా...
వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రకృతి ప్రసాదించిన వాటిల్లో తాటి ముంజలు ప్రత్యేకమైనవి. మండుటెండల నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి తాటి ముంజలు. అంతేకాదు...
హైదరాబాద్: ప్రతి రోజూ, అనేకరైదు చక్రాల వాహనదారులు వాహనదారులతో నిండిన రహదారులపైకి వస్తుంటారు. అలెర్ట్‌నెస్, అవగాహన, ట్రాఫిక్ నియమాల పాటన వ్యక్తిగతంగా,...
సైబరాబాద్: సైబరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్‌లో జరిగిన డోరేమాన్ మీట్ & గ్రీట్ కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించింది, వందలాది కుటుంబాలు, చిన్నారులకు మరపురాని...
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో ఒక వ్యక్తి ఆడ చిరుత జ్వాల, దాని పిల్లలతో సెల్ఫీ, వీడియో తీసుకుంటూ కనిపించాడు. ఈ సెల్ఫీ, వీడియో సోషల్ మీడియాలో (ఫేస్‌బుక్)...
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో లష్కరే తోయిబాకు చెందిన సైఫుల్లాను గుర్తు తెలియని సాయుధుడొకరు పాకిస్తాన్ దేశంలోని సింధ్ ప్రావిన్సిలో రోడ్డుపైన కాల్చి చంపాడు....
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం 1960 సింధు జలాల ఒప్పందాన్ని (IWT) నిలిపివేసిన వారాల తర్వాత, పాకిస్తాన్‌లో ఆనకట్ట పనులను వేగవంతం చేయాలని చైనా ప్రణాళికలు...
యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో కొత్త మలుపు తిరిగింది. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఒక ఫోటోపై దర్యాప్తు జరుగుతోంది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనలో సఫలీకృతులవుతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఎదుటివారికి మీ సమర్థతపై గురికుదురుతుంది. వ్యవహారాలు...
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో పోలీసులు ఆరా తీసే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా,...
ఎయిర్ ఇండియా విమానంలో ఎక్కిన ప్రయాణీకులు నరకం ఎలా వుంటుందో చూశారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఏసీ ఫెయిల్యూర్ ఏర్పడింది. దీంతో...
ఆసియా కప్ క్రికెట్ పోటీల నుంచి భారత్ వైదొలుగుతుందంటూ వచ్చిన వార్తలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తోసిపుచ్చింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని...
తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట పట్టణంలోని ఖాదర్‌పుర వీధిలో నివసించే ఓ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు అదృశ్యమయ్యారు. శనివారం ఉదయం నుంచి వారు కనిపించడం లేదు. ఫోన్లను...
కలియుగ దైవంగా పూజించబడే తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరునికి మైసూర్ రాజమాత ప్రమోద దేవి రెండు భారీ వెండి అఖండ దీపాలను సమర్పించారు. ఎందుకంటే దాదాపు మూడు శతాబ్దాల...
ఇండియన్ రైల్వేస్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ద్వారా ‘స్వరయిల్’ అనే ఆధునిక మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. కొన్ని నెలల...
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్...