ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్కు టీమిండియా సిద్ధమవుతోంది. సీనియర్ ఆటగాళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో,...
రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేయడంతో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి కడపుమంట ఎక్కువైందని, అందువల్ల ఆయనకు ఈనో ప్యాకెట్లను...
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదానికి టర్కీకి చెందిన సంస్థ కారణమంటూ జరుగుతున్న ప్రచారపై ఆ దేశానికి చెందిన కంపెనీ వివరణ...
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, డీఎంకె నాయకురాలు కనిమొళి కల్లు తాగారు. దీనికి కారణం లేకపోలేదు. కల్లుగీత కార్మికుల కష్టాలను తీర్చేందుకు వారు పలు కార్యక్రమాలు...
విజయవాడ: తెలుగు రాష్ట్రాల నుండి నలుగురు విద్యార్థులు NEET UG 2025 పరీక్షలో అద్భుత విజయాన్ని సాధించి, దేశవ్యాప్తంగా టాప్ స్కోరర్లలో చోటు దక్కించుకున్నారని...
ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి దేశ ప్రజలు ఇంకా తేరుకోలేనే లేదు. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో ఏకంగా 241 మంది ప్రాణాలు...
యావత్ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తిన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల గుర్తింపు ప్రక్రియ ఓ అగ్నిపరీక్షగా మారింది. ఈ ప్రమాదంలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎంతో కీలకమని సినీ హీరో సుమన్ అన్నారు. ఆయన అనుభవం, దార్శనికత...
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఈ నెల 12వ తేదీన జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రమే...
మంచు విష్ణు కీలక పాత్రలో నటించిన చిత్రం "కన్నప్ప". బాలీవుడ్ దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 27వ తేదీన ప్రపంచ...
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో ఏకంగా 241 మంది విమాన ప్రయాణికులు ప్రాణాలు కో్ల్పోగా, ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు....
బాసరలో సరస్వతీ మాత దర్శనానికి వెళ్లి భక్తులు ప్రమాదవశాత్తూ గోదావరి నదిలో మునిగిపోయారు. స్నానం చేసేందుకు వెళ్లిన ఐదుగురు గల్లంతయ్యారు. ఇందులో నలుగురి మృతదేహాలను...
హైదరాబాద్ నగరంలోని చింతల్కుంట వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడి ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్...
ఇటీవల అహ్మదాబాద్ నగరంలో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన వారిలో వడోదరాకు చెందిన యాస్మిన్ వోరా (51), ఆమె మేనల్లుడు పర్వేజ్ వోరా (30), ఆయన నాలుగేళ్ళ కుమార్తె...
పొదిలి పోలీస్ స్టేషన్ సీఐ వెంకటేశ్వర్లును వైకాపా సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొట్టినంత పని చేశారు. ఆయనపై దాడి చేసేందుకు దూసుకెళ్లారు. ఈ హఠాత్...
ఉత్తరాంధ్రను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. పట్టుదలతో యత్నాలు కొనసాగించండి. మీ కృషికి సన్నిహితులు ప్రోత్సాహం...
కేదార్నాథ్ నుండి గుప్త్ కాశీకి వెళ్తున్న హెలికాప్టర్ ఆదివారం ఉత్తరాఖండ్లోని గౌరికుండ్ సమీపంలో అదృశ్యమైంది. ఉత్తరాఖండ్ అదనపు డైరెక్టర్ జనరల్ లా అండ్ ఆర్డర్...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంతోషకరమైన వార్త వింటారు. సర్వత్రా అనుకూలదాయకం. అవకాశాలను చేజిక్కించుకుంటారు. మీ చిత్తశుద్ధి ప్రశంసనీయమవుతుంది....
గోరువెచ్చని మంచినీరు. ఈ నీటిని తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది....