ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా, రాజస్థాన్ రాయల్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఘన విజయం సాధించింది. ఆ జట్టు ఓపెనర్లు రాణించడంతో 9 వికెట్లు తేడాతో...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వ్యవహారం అనుకూలిస్తుంది. సముచిత...
తమ దేశంలో 30 రోజులకు మించి ఉంటున్నవారికి అమెరికా హోం శాఖ ఓ షరతు విధించింది. 30 రోజులకు మించి అమెరికాలో ఉండేవారు తమ వివరాలను ప్రతి ఒక్కరూ ఫెడరల్ గవర్నమెంట్...
ఒకే ఇంట్లో ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్‌ వంటి ఇద్దరు క్రికెటర్లు ఉండగా, ఒకే ఇంట్లో ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి అని భువనగిరి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్...
మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో నిందితురాలు ముస్కాన్ రస్తోగికి జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్టు జైలు అధికారులు వెల్లడించారు. గర్భందాల్చినందునే...
అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కోటవురట్ల మండలం, కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో...
బాలీవుడ్ నటి మౌనీ రాయ్ మరింత అందంగా కనిపించేందుకు ముఖానికి సర్జరీ చేయించుకున్నట్టు బీ టౌన్‌లో తెగ చర్చ సాగుతోంది. దీంతో మౌనీ రాయ్‌ను లక్ష్యంగా చేసుకుని...
వన్డే క్రికెట్ మ్యాచ్‌లకు మరో కొత్త నిబంధనను అమలు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భావిస్తుంది. మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఒకే బంతిని వాడాలని...
తిరుమల ఏడుకొండలపై వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. తిరుమలలో గోశాలలో ఆవులు చనిపోయాయంటూ...
తన సోదరుడు మంచు మనోజ్‌ను చూడగానే నటి మంచు లక్ష్మి బోరునఏడ్చేశారు. మనోజ్‌ను హత్తుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మంచు మనోజ్ భార్య...
రోగులు ప్రాణాలను రక్షించాల్సిన అంబులెన్స్ డ్రైవర్లు కూడా కామాంధులై పోతున్నారు. ఆపదలో ఉన్న రోగులను ఆస్పత్రులకు చేర్చాల్సిన అంబులెన్స్ డ్రైవర్.. ఓ రోగిపై...
ఐపీఎల్ సీజన్‌లో భాగంగా, శనివారం రాత్రి పంజాబ్ కింగ్స్ లెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ సరికొత్త రికార్డును తన పేరును...
చియాన్ విక్రమ్ తనయుడు, యువకుడు ధృవ్ విక్రమ్‌తో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ డేటింగ్ చేస్తున్నట్టు కోలీవుడ్‌లో పుకార్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరికి సంబంధించిన...
విజయవాడలోని సిద్ధార్థ వైద్య కాలేజీలో జరుగుతున్న ఎంబీబీఎస్ పరీక్షల్లో మరో ఇద్దరు వైద్య విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ పట్టుబడ్డారు. గత బుధవారం...
ఇటీవలికాలంలో కొన్ని వన్యప్రాణులు జనసావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. అటవీ ప్రాంతాల్లో సరైన ఆహారం దొరకకపోవడం, దప్పిక తీర్చుకునేందుకు నీరు లేకపోవడంతో సమీప...
ఒరిస్సా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ ఇంటి అల్లుడు అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. మామను గొడ్డలితో నరికి, తలతో అల్లుడు పోలీస్ స్టేషన్‌కు లొంగిపోయాడు. నిందితుడుని...
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. ఇటీవల సింగపూర్‌లోని సింగపూర్ స్కూల్‌లో...
ఆ ఇంటి పెద్ద (భర్త) ఊరెళ్ళి వచ్చేసరికి భార్య, కుమార్తెలు అనుమానాస్పదస్థితిలో శవాలై కనిపించారు. గొంతు కోసిన స్థితిలో కుమార్తె, ఉరితాడుకు వేలాడుతూ భార్య...
అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది. దీన్ని కన్నతండ్రి జీర్ణించుకోలేకపోయాడు. పైగా, తమ కుమార్తె చేసిన పాడుపనికి గ్రామంలో తన పరువు...
హైదరాబాద్: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అఫ్ ఇండియా ఏప్రిల్ 2025లో మరో మైలురాయిని అధిగమించింది, మొత్తం పెట్టుబడిదారుల ఖాతాల సంఖ్య అంటే, యూనిక్ క్లయింట్ కోడ్‌లు...