ఉమ్మడి కుటుంబాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఈరోజుల్లో కొంతమంది అమ్మాయిల ధోరణి కాస్తంత భిన్నంగా వుంటోంది. పెళ్లి చేసుకునేటపుడు మాత్రం అత్తమామలు అవసరం, కానీ...
రౌడీ షీటర్, వైకాపా నేత బోరుగడ్డ అనిల్ కుమార్పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యంతర గడువు ముగిసేలోపు పోలీసులకు లేదా రాజమండ్రి అధికారుల ఎదుట...
ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ నటించిన రాబిన్ హుడ్ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల...
సన్నీ డియోల్, రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ ప్రధాన తారాగణం తో రూపొందుతున్న చిత్రం జాట్. హైదరాబాద్ శివారలో షూట్ జరుగుతుంది. నేడు సన్నీ డియోల్, రణదీప్...
తెల్ల జామకాయలతో పాటు ఎర్ర జామకాయలు కూడా ఇప్పుడు లభ్యమవుతున్నాయి. ఐతే తెల్ల జామ కంటే ఎర్ర జామకాయలు తింటే శరీరానికి పోషకాలు మరిన్ని లభిస్తాయని చెబుతున్నారు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆర్ధికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఖర్చులు...
తన భర్త హత్య కేసులో తన నిరీక్షణ ముగిసిందని, దీంతో తనకు న్యాయం జరిగిందని ప్రణయ్ భార్య అమృత అన్నారు. గత 2018లో ప్రణయ్ అనే దళిత యువకుడు ఉన్నత కులానికి చెందిన...
భారతదేశంలోని తన వినియోగదారులకు స్టార్లింక్ హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించడానికి ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్తో ఒప్పందంపై సంతకం చేసినట్లు టెలికాం దిగ్గజం...
గతంలో ఇవ్వని నంది పురస్కారాల స్థానంలో ఇక ప్రతియేటా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ పేరిట ఇవ్వనున్నారు. ఈసారి పురస్కారాల ప్రదానోత్సవం తేదీ కొంచెం అటు ఇటు...
పాకిస్థాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఏకంగా రైలును హైజాక్ చేశారు. జఫ్ఫార్ ఎక్స్ప్రెస్ రైలుపై దాడి చేసి అందులోని 400 మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు....
రాబోయే 15 నుండి 20 సంవత్సరాలలో భారతదేశానికి దాదాపు 30,000 మంది పైలట్లు అవసరమవుతాయని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మంగళవారం అన్నారు. విమానయాన...
టాలీవుడ్ లో వింత పోకడ గత కాలంగా వున్నది. తెలుగు సినిమాలలో పరబాషా నటీనటులకు పెద్ద పీట వేసి వారిని మన సినిమాల్లో తీసుకుని ఖరీదైన ట్రీట్ మెంట్ ఇవ్వడం...
బలూచిస్తాన్ను స్వతంత్ర ప్రాంతంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఒక ప్యాసింజర్ రైలును హైజాక్ చేశారు....
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో పాక్షికంగా కూలిపోయిన సొరంగంలో మంగళవారం తప్పిపోయిన ఏడుగురిని కనుగొనడానికి రోబోట్ టెక్నాలజీని ఉపయోగించి గాలింపు చర్యలు...
తమిళ నటుడు విజయ్ ఆంటోని నటిస్తున్న తన 25వ చిత్రాన్ని ఈ వేసవిలో పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన తెలుగులో ‘పరాశక్తి’...
దళపతి విజయ్ చివరి చిత్రం జయ నాయగన్ ఇప్పుడు నిర్మాణ దశలో ఉంది. హెచ్.వినోత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాలకృష్ణ భావోద్వేగ యాక్షన్ డ్రామా భగవంత్ కేసరి ఆధారంగా...
శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిల్మ్ నిర్మిస్తున్న బాలలచిత్రం "అభినవ్" చేజ్డ్ పద్మ వ్యూహ. ఈ చిత్ర పోస్టర్ మరియు చిత్ర ట్రైలర్ ను తెలంగాణా...
దేశంలోని 140 కోట్ల జనభాలో 59 శాతం మందికి కంటి నిండా కునుకు లేదట. ఎలాంటి అంతరాయం లేకుండా కనీసం ఆరు గంటల పాటు ఏకధాటిగా నిద్రపోలేకపోతున్నట్టు తేలింది. ఈ నెల...
మహారాష్ట్రలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి ఉండగా, ప్రస్తుతం ఈ సమాధిని తొలగించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ముఖ్యంగా, ఈ సమాధిని జేసీబీలతో కూల్చివేయాలంటూ...
సాధారణంగా రోప్ వే సేవలు హిల్ స్టేషన్లు, పర్వత ప్రాంతాల్లోనే అందుబాటులో ఉంటాయి. సులభతరమైన రవాణా సేవల కోసం ఈ తరహా మార్గాలను నిర్మిస్తారు. అయితే, తాజాగా దేశంలోని...