మొబైల్ ఫోన్లను వాడేవారు వాటి పట్ల ఎంతో జాగ్రత్తగా వుండాలి. చాలామంది గంటలకొద్దీ ఫోనులో మాట్లాడుతూ, బ్యాటరీ అయిపోతుందనీ, చార్జింగ్ వైర్ పెట్టి మాట్లాడేస్తుంటారు....
ఇటీవల నటుడు విజయ్ పర్యటనలో కరూర్ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కోలీవుడ్ సీనియర్ నటి అంబిక బాధితులను పరామర్శించేందుకు మంగళవారం...
తిరుమలలో మంగళవారం దాదాపు మూడు గంటల పాటు భారీ వర్షం కురిసింది. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు జలమయం కావడంతో, దర్శనం తర్వాత తమ గదులకు తిరిగి వెళ్లి లడ్డూ...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొత్తపరిచయాలేర్పడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు....
వైఎస్ జగన్ ప్రజల మధ్య కనిపించడం చాలా అరుదైన దృశ్యంగా మారింది. జైలులో ఉన్న వైసీపీ నాయకులను కలవడానికి అప్పుడప్పుడు జైలుకు వెళ్లడానికి మాత్రమే పరిమితం చేస్తున్నారు....
విశాఖపట్నం: భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో ఒకటైన మరియు విశాఖపట్నం, బెంగళూరు, MMR, NCR, ఇతర కీలక నగరాలలో ఉనికిని కలిగి ఉన్న ఎంబసీ డెవలప్‌మెంట్స్...
అలసందలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. అలసందలు తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అలసందల్లో...
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరం పరిధిలోని నివారి జిల్లా రాజపురా గ్రామంలో దారుణం చోటుచేసుకున్నది. తన ప్రియురాలిని ఇంటికి పిలిచి ఆమెతో రాత్రంతా గడిపి,...

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

మంగళవారం, 7 అక్టోబరు 2025
కోలీవుడ్ అగ్రహీరో, తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్‌పై హీరోయిన్ శృతిహాసన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయ్‌ను ఆమె ఓ జోకర్‌తో పోల్చారు. జోకర్ కావడం వల్లే...
బాహుబలి: ది ఎపిక్ సినిమా అక్టోబర్ 31న గ్రాండ్ రీ-రిలీజ్‌కు సిద్ధమవుతుండటంతో, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రమోషన్లకు నాయకత్వం వహిస్తున్నారు. ఇటీవల, ఎడిటింగ్...
గ్లోబల్ టెక్నాలజీ లీడర్ అయిన షియోమీ, భారతదేశంలోని కీలక నగరాల్లో 10 ప్రీమియం సర్వీస్ సెంటర్లను ప్రారంభించినట్లు ఈ రోజు ప్రకటించింది. ఇది కస్టమర్ కేర్, అనుభవంలో...
శాటిలైట్ కమ్యూనికేషన్స్, రక్షణ ఎలక్ట్రానిక్స్‌లో అగ్రగామిగా ఉన్న అవాంటెల్ లిమిటెడ్, ఏరోస్పేస్- రక్షణ సాంకేతికతల అభివృద్ధిలో తన సామర్థ్యాలను విస్తరించడానికి...
రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా పోలూరు కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సౌతిండియ‌న్ స్క్రీన్స్ నిర్మాణంలో రూపొందుతోన్న సిరీస్‌ డాట‌రాఫ్ ప్ర‌సాద్...
హీరో సిలంబరసన్ TR, వెట్రిమారన్, లెజెండరీ నిర్మాత కలైపులి ఎస్. ధాను క్రేజీ కాంబినేషన్ లో రూపొందిస్తున్న చిత్రంకు అరసన్ అనే టైటిల్ అనౌన్స్ చేశారు. ఈ టైటిల్...
మిరాయ్ చిత్రం తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి...
మరో ఎయిరిండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. కొలంబో నుంచి చెన్నైకు వస్తున్న ఎయిరిండియా విమానాన్ని నింగిలో ఓ పక్షి ఢీకొట్టింది. దీన్ని గమనించని పైలెట్లు...
జగపతి బాబు హోస్ట్ చేసిన జయమ్ము నిశ్చయమ్ము రా షోలో కనిపించిన సందర్భంగా, చైతన్య తాను మొదటిసారి శోబితను ఎలా కలిశానో గురించి తెరిచాడు. “మేము ఇన్‌స్టాగ్రామ్‌లో...
వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఈ కేసు దాఖలు చేశారు, శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా వ్యాపారానికి ఉపయోగించాల్సిన దాదాపు రూ. 60 కోట్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు....
కాకినాడ: నిరుపేద వర్గాలకు చెందిన విద్యార్థులకు వృత్తి శిక్షణను అందించే లాభాపేక్షలేని సంస్థ అయిన ఉన్నతి ఫౌండేషన్ కాకినాడలో కొత్త శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించింది....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీని ఎక్సైజ్ శాఖ అధికారులు బహిర్గతం చేశారు. భారీ స్థాయిలో కల్తీ మద్యం తయారు చేస్తున్నప్పటికీ...