ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో ఒకరైన మసూద్ అజార్‌కు పాకిస్థాన్ రూ.14 కోట్లు చెల్లించే అవకాశం ఉంది. మే 7న బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద...
సినిమాటోగ్రఫీ గురించి అంద‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించ‌టానికి, ఈ రంగంలోని నిపుణుల‌ సాధికార‌త‌కు స‌మ‌ర్ధ‌వంత‌మైన నాయ‌క‌త్వం, దూర‌దృష్టితో అవిశ్రాంతంగా ప‌ని చేసిన...
ఆంధ్రప్రేదశ్ లో సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసే కమిటీకి స్వాగతిస్తున్నామని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత వివేక్ కూచిభట్ల ట్విట్టర్...
25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు మీరైతే శ్రీవారి దర్శనం సులభతరం కానుంది. ఇందుకు ఏం చేయాలంటే..? తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనం పొందాలనుకుంటే, తిరుమల...
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడి పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లో జరిగిందని పంజాబ్ ప్రావీన్స్ సమాచార శాఖామంత్రి...
తన భర్తతో గొడవ తర్వాత తీవ్ర ఆందోళనకు గురైన ఒక మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి తన ఇంటిని వదిలి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లడానికి రైలు ఎక్కడానికి ఔరంగాబాద్‌లోని...
కన్నడ బ్లాక్ బస్టర్ కాంతారా, రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, దర్శకత్వం వహించిన దాని ప్రీక్వెల్, కాంతారా చాప్టర్ 1 తో తిరిగి వచ్చింది. మొదటి భాగం రూ. 16...
ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 78వ అంతర్జాతీయ కేన్స్ చలన చిత్రోత్సవ వేడుకలు మంగళవారం ఫ్రాన్స్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో బాలీవుడ్ నటి...
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటించారు. అయితే, ఇపుడు ఈ చిత్రం రెండో భాగం తెరకెక్కనుందనే...
మణిపూర్‌లోని చందేల్ జిల్లాలో బుధవారం అస్సాం రైఫిల్స్ యూనిట్‌తో జరిగిన కాల్పుల్లో కనీసం పది మంది మిలిటెంట్లు మరణించారని భారత సైన్యం తెలిపింది. ఆపరేషన్ ఇంకా...
టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగ చైతన్య - శోభిత ధూళిపాల దంపతులు త్వరలోనే అమ్మానాన్న కాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. శోభిత గర్భంతో ఉన్నట్టు ఓ వార్త...
విశాఖపట్నంలో జూన్ 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె....
ప్రముఖ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి నిర్మించిన తొలి చిత్రం "శుభం". తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై ఆమె నటించారు. తాజాగా విడుదలైంది....
'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత్ వైమానిక దళం (ఐఏఎఫ్) నిర్వహించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు వెల్లడంచింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా, పాకిస్థాన్‌లోని...
రే-బాన్ మెటా గ్లాసెస్ ఇప్పుడు భారతదేశానికి వస్తున్నాయి. ఇవి ఐకానిక్ స్టైల్, అత్యాధునిక సాంకేతికత ను మిళితం చేసి ప్రజలు తమ ఉనికిని చాటుకునేలా చేస్తాయి....
పైల్స్ లేదా మొలలు. ఈ సమస్య పలు కారణాల వల్ల వస్తుంది. మలబద్ధకం, ఫైబర్ లేని పదార్థాలు తినడం, ఎక్కువసేపు కూర్చుని పని చేయడం, అధికంగా బరువులు ఎత్తడం, అసహజ...
తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా చేశాయి. ఉసురు పోలీస్ స్టేషన్‌ పరిధిలోని...
హైదరాబాద్ నారాయణగూడలోని తన హాస్టల్ గదిలో 20 ఏళ్ల డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణం ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. భద్రాద్రి-కొత్తగూడెంకు...
సింధూ జలాల ఒప్పందం రద్దుపై పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చింది. ఈ విషయంలో తన వైఖరిని పునఃసమీక్షించుకోవాలని భారత్‌కు విజ్ఞప్తి చేసింది. సింధూ జలాల ఒప్పందం...
పాకిస్తాన్ దేశం పనికిమాలిన పనులు చేస్తూ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ దేశ ప్రజల అభివృద్దిని గాలికి వదిలేసింది. తీవ్ర వాదానికి మద్దతు ఇస్తూ పాకిస్తాన్...