శ్రీ క్రోధినామ సం|| వైశాఖ శు॥ ద్వాదశి ప.3.00 చిత్త తె.5.09 ప.11.34 ల 1.19. ప.దు. 12.21 ల 1.12, పు. దు. 2. 54 ల 3. 44. మేషం :- ఉద్యోగస్తులకు స్థానమార్పిడి,...
ఆకాశంలో అప్పుడప్పుడూ అద్భుతాలు మనం కంటితో చూస్తుంటాము. వాస్తవానికి ఆకాశంలో నిరంతరం విస్ఫోటనాలు, ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతూనే వుంటాయని చెబుతుంటారు శాస్త్రవేత్తలు....
ఐపీఎల్ 2024 సీజన్ టోర్నీలో భాగంగా, ఆదివారం జరిగిన 69వ లీగ్ మ్యాచ్‌‍లో పంజాబ్ కింగ్స్ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో...
వినియోగదారుల ఉత్పత్తుల రంగంలో స్టార్టప్‌ల కోసం గ్లోబల్ బిజినెస్ యాక్సిలరేటర్ అయిన ప్రొపెల్ యొక్క నాల్గవ సీజన్‌ను ప్రారంభించినట్లు అమెజాన్ ఇండియా ఈరోజు...
దిగ్గజ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రూపొందిన కార్యక్రమం నా ఉచ్ఛ్వాసం కవనం'. శృతిలయ ఫౌండేషన్ నిర్వహణలో ఈ కార్యక్రమానికి రామ్ ఎగ్జిక్యూటివ్...
మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' చుట్టూవున్న ఎక్సయిట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా సినీ ఔత్సాహికులలో నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. మే 22, 2024న ఐదో సూపర్‌స్టార్, భైరవ...
విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI), కానూరు, అత్యంత సవాలుతో కూడిన ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IVతో ఇబ్బంది పడుతున్న 62 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా...
దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. మరికొన్ని రోజుల్లో నైరుతి రుతుపవనాలు భారత ప్రధాన భూభాగంలోని ప్రవేశించనున్నాయి. దేశంలో అత్యధిక వర్షపాతం...
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా, ఆదివారం చివరి లీగ్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్...
మెగా ఫ్యామిలీని మా నియోజకవర్గంలో వ్యక్తిగతంగా విమర్శిస్తే నేను ఒప్పుకోను అన్నారు పిఠాపురం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత. తనకు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి...
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి మేనమామ, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి నోరు జారారు. అన్నపూర్ణ వంటి రాష్ట్రాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్...
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఈ విమానం ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలెట్.. విమానాన్ని వెనక్కి...
సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంస్థ తమ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. గత ఆర్థిక సంవత్సరంలో భారీ లాభాలు వచ్చాయి. ఈ లాభాల్లో కొంతభాగం సంస్థలో పని చేసే ఉద్యోగులకు...
గర్భంతో ఉన్న ఓ శునకాన్ని ఓ కసాయి వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణ ఘటం గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. అమరావతి రోడ్డులో అన్నపూర్ణ నగర్ 7వ లైను...
బీహార్ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. రీల్స్ సరదా నలుగురు ప్రాణాలు తీసింది. ఈ ఘటన రాష్ట్రంలోని ఖగారియా జిల్లో సంభవించింది. గంగానదిలో రీల్స్ చిత్రీకరించే...
భారత్ తీసుకున్న చర్యల కారణంగానే పాకిస్థాన్‌ భిక్షాటన చేయాల్సిన దుస్థితి వచ్చిందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అంతేకాకుండా...
తిరుమలలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం...
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా, శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుతంగా ఆడి విజయాన్ని...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదోహీ జిల్లాలో ఓ విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఖాతాలోకి ఉన్నఫళంగా రూ.9900 కోట్లు వచ్చిపడ్డాయి. అకస్మాత్తుగా...
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఢిల్లీలో...