పహల్గాం ఉగ్రదాడితో యావత్ దేశం రగిలిపోయిందని, దీనికి ప్రతీకారంగానే ఆపరేషన్ సిందూర్ ప్రారంభించినట్టు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, కర్నల్...
నేను ఇండస్ట్రీకి వచ్చి పదహారేళ్ల అవుతుంది. ఈ పదహారేళ్లలో ఎక్కడ కూడా బోర్ కొట్టించని సినిమాలే చేశానని భావిస్తున్నాను. రానున్న రొజులలో చాలా మార్పులు రాబోతున్నాయి....
స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి, పొరుగు దేశాలైన భారతదేశం-పాకిస్తాన్ విభిన్నమైన మార్గాలను అనుసరించాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన...
మల్లేశం, 8 A.M. మెట్రో చిత్రాల ఫేమ్ దర్శకుడు రాజ్ ఆర్ నిజమైన సంఘటనల నుంచి ప్రేరణతో “23” తో వస్తున్నారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన...
గత కొన్ని రోజులుగా స్వదేశంలో ఐపీఎల్ 2025 క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ప్లే ఆఫ్స్ పోటీలు ప్రారంభంకావాల్సి వుంది. ఈ నేపథ్యంలో...
రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్పై...
పహల్గాం ఉగ్ర దాడికి భారత్ ప్రతీకార చర్యలకు శ్రీకారం చుట్టింది. 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) పేరిట పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు...
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్యకు శ్రీకారం చుట్టింది. మంగళవారం అర్థరాత్రి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న...
భారత సాయుధ దళాలు నిర్వహించిన "ఆపరేషన్ సింధూర్" అనే సైనిక ఆపరేషన్ వివరాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేంద్ర మంత్రివర్గానికి వివరించారు. ఈ ఆపరేషన్లో...
పాకిస్తాన్ ప్రధాన భూభాగంలోనే కాకుండా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో కూడా ఉన్న ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ దళాలు జరిపిన సైనిక...
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ బుధవారం తెల్లవారుజామున సైనక చర్యకు శ్రీకారం చుట్టింది. పాకిస్థాన్, పాక్ ప్రేరేపిత ఉగ్రస్థావరాలను లక్ష్యంగా...
సినిమాలలో తెలుగు భాష కొరవడుతుంది. దానికితోడు తెలంగాణ బాష కూడా వచ్చేసింది. అయితే ఏ సినిమా చేసినా అందులో పబ్లిసిటీపరంగా పోస్టర్లలో తెలుగుదనం అనేది కనిపించడంలేదు....
దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు పెట్టొద్దని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హితవు పలికారు. ఎవరైనా దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే...
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు విజయవంతంగా నిర్వహించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా, పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైనిక చర్యకు శ్రీకారం చుట్టింది. ఆపరేషన్ సిందూర్...
భారత్ దెబ్బకు దాయాది దేశం పాకిస్థాన్ వణికిపోతోంది. దీంతో ఆ దేశ రక్షణ వ్యయాన్ని 18 శాతం మేరకు పెంచింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల...
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా తమ దేశంలోని ఉగ్రస్థావరాలపై భారత సైనిక బలగాలు దాడులు చేయడాన్ని పాకిస్థాన్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది ఒక పిరికిపంద చర్యగా...
'ఆపరేషన్ సింధూర్'పై ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు ఇద్దరు మహిళా అధికారులు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి దీనికి నాయకత్వం వహించారు. ఏప్రిల్...
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగే సైనిక సంఘర్షణను ప్రపంచం భరించలేదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియా గుటెర్రస్ అభిప్రాయపడ్డారు. పహల్గాం ఉగ్రదాడికి...
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ దళాలు ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని ప్రకటించారు....