కాల్పుల విరమణ ఒప్పందం పాటించడంలో ఇజ్రాయెల్‌ నిబద్ధతపై పలు అనుమానాలు ఉన్నట్లు ఇరాన్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ అబ్దుల్‌ రహీం మౌసావి తెలిపారు. ఒకవేళ శత్రుదేశం ఒప్పందాన్ని...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 3 రోజులు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ రాజస్థాన్‌, ఉత్తర గుజరాత్‌ మీదుగా ఉపరితల ఆవర్తనం...
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన సమయంలో అపశృతి చోటు చేసుకోగా, ఇందులో చీలి సింగయ్య అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు....
బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం జరిగింది. కొమిల్లా జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురిని పోలీసుల్ అరెస్టు చేశారు....
వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరుగా షాకిస్తున్నారు. తాజాగా గత ఎన్నికల వరకు శింగనమల నియోజకవర్గంలో...
ఒరిస్సా రాష్ట్రంలోని పూరీలో జరుగుతున్న జగన్నాథ రథ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండిచా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా,...
దేశ ఎన్నికల చరిత్రలో సరికొత్త అధ్యాయానికి బీహార్ శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా మొబైల్ ఫోన్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే విధానాన్ని ప్రవేశపెట్టింది....
అక్రమ సంబంధాలతో పలువురు పురుషులు ప్రాణాలు కోల్పోతారు. తమ ప్రియుళ్లతో కలిసి పలువురు మహిళలు ఈ దారుణానికి పాల్పడుతున్నారు. తాజాగా కర్నాటక రాష్ట్రంలో ఓ వ్యక్తి...
కోల్‌కతా నగరంలో తాజాగా జరిగిన అత్యాచార కేసులో తప్పంతా నిందితురాలు న్యాయ విద్యార్థినిదేనని టీఎంసీ నేత మదన్ మిత్రా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు తీవ్ర...
కోల్‌కత్తా న్యాయ విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడికి ఘనమైన నేరచరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. గతంలోనే పలు ఫిర్యాదులు వచ్చినప్పటికీ...
అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించింది. అప్పీల్...
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రకృతి ప్రకోపించింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా కుంభవృష్టి కురిసింది. ఉత్తర కాశీ జిల్లాల్లో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం కారణంగా అపారనష్టం...
హైదరాబాద్ నగరంలో టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. శనివారం...
కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం భద్రత కల్పించేలా తితిదే పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే...
ఏపీలోని పల్నాడు జిల్లాలో ప్రయాణికులతో వెళుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో శనివారం అర్థరాత్రి కొందరు దుండగులు దోపిడీకి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా లింగపాలెం మండలం కాటంరెడ్డి పల్లెలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవ వారి కుమార్తె ప్రాణాల మీదిక...
ఆత్మహత్య చేసుకున్న న్యూస్ యాంకర్ స్వేచ్ఛతో తనకు సన్నిహిత సంబంధం ఉన్నమాట నిజమేనని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ వెల్లడించారు. స్వేచ్ఛ మరణానికి...
ఉదయాన్నే చాలామంది ఖాళీ కడుపుతో పండ్లను తినేస్తుంటారు. ఐతే కొన్ని రకాల పండ్లను పరగడుపున తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి పండ్లు ఏమిటో తెలుసుకుందాము. బొప్పాయి...
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేకపోయినా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట మేరకు.. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని...
హైదరాబాద్: భారతదేశంలో సమగ్ర ఆరోగ్యం కోసం ప్రముఖ గమ్యస్థానమైన ది వెల్నెస్ కో, ప్రతిష్టాత్మకమైన పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీతో భాగస్వామ్యం చేసుకున్నట్లు...