మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆత్మస్థైర్యంతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. స్థిరాస్తి ధనం అందుతుంది. దుబారా ఖర్చులు...
ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ ఎక్స్ ఖాతాను హ్యాక్ చేశారు. గత ఫిబ్రవరి 13వ తేదీన నుంచి తన ఎక్స్‌ ఖాతా హ్యాక్ అయిందని తెలిపారు. అయితే, తాజాగా ఇపుడు తన ఎక్స్‌...
క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా గుడ్ న్యూస్. మహేంద్ర సింగ్ ధోనీ తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలకు స్వయంగా...
టాలీవుడ్ కుర్ర హీరోయిన్ శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. సినిమా షూటింగ్ తర్వాత తిరిగి వెళుతున్న సమయంలో కొంతమంది అకతాయిలు ఆమె చేయిపట్టుకుని లాగారు. దీంతో...
ముంబై ఇండియన్స్‌ అభిమానులకు శుభవార్త. ఆ జట్టు పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకుని జట్టులో చేరాడు. ఈ మేరకు ఆ జట్టు మేనేజ్మెంట్ అధికారికంగా వెల్లడించింది....
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్దిదారుడి...
ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ ఇంట విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆమె తల్లి కిమ్ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మార్చి నెల 24వ తేదీన గుండెపోటు...
దేశంలోనే తొలి వర్టికల్ లిప్ట్ రైల్వే సముద్రపు వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. భారత భూభాగాన్ని సముద్రతీర ప్రాంతమైన రామేశ్వరంతో...
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధాకపూ‌ర్‌ను కించపరిచేలా నిర్మాత దినేశ్ విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదంగా మారాయి....
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం "పెద్ది". బుచ్చిబాబు సాన దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్. ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం...
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో (ఎన్వీయూ) పరిసర ప్రాంతాలలో గత కొంతకాలంగా ఓ చిరుతపులి సంచరిస్తుండగా, అది ఎట్టకేలకుపట్టుబడింది. ఎస్వీయూ క్యాంపస్‌లో...
కేరళ రాష్ట్రంలోని ఓ ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్యకు పాల్పడింది. తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సరైన ప్రతిభను చూపని ఉద్యోగులను కుక్కలతో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగా వెళ్లే ఎర్రుపాలెం - నంబూరు రైల్వే లైన్ నిర్మాణం కోసం లైన్ క్లియర్ అయింది. ఈ రైల్వే లైను నిర్మాణం కోసం త్వరలోనే...
చిత్రపరిశ్రమలో మిల్కీబ్యూటీగా గుర్తింపు పొందిన తమన్నా భాటియా... 20 యేళ్ల సినీ కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు. గత 2005లో 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే చిత్రంతో...
దివంగత ఎన్.టి.రామారావు వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, ఆయనతో తాను తీసిన "అడవిరాముడు" చిత్రం తన కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేసిందని దర్శకేందుడు కె.రాఘవేంద్ర...
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓ గురుకుల పాఠశాలకు వెళ్లి అక్కడి బాత్ రూమ్స్, మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు....
హైదరాబాద్ నగరంలో ఓ దారుణం జరిగింది. ఆదాయపన్ను శాఖలో ఇన్‌స్పెక్టరుగా పని చేసే జయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సికింద్రాబాద్‌లోని సీజీవో టవర్స్‌ ఎనిమిదో...
శ్రీరామ నవమి ఏప్రిల్ 6న వస్తోంది. చైత్ర శుద్ధ నవమి నాడు మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున దానం చేయడం...
పెళ్లి అంటే నూరేళ్ల పంట. అది సంప్రదాయాలకు అనుగుణంగా జరుగుతుంది. జరిగేది. కానీ ఇటీవలి కాలంలో పెళ్లికి ముందే ప్రి-వెడ్డింగ్ షూట్ అంటూ కొన్ని జంటలు వెరైటీగా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

శనివారం, 5 ఏప్రియల్ 2025
బంగాళాదుంపలు. మొలకెత్తిన బంగాళాదుంపలను తింటే అనారోగ్యం కలుగుతుందని చెబుతారు. కారణాలు ఏమిటో తెలుసుకుందాము. మొలకెత్తిన బంగాళాదుంపలు సురక్షితం కాదని చెబుతారు. బంగాళాదుంపలకు...