మేషం : : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు మరింత శ్రమించాలి. అనుమానాలకు తావివ్వవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఖర్చులు సామాన్యం....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకవైపు, చంద్రబాబు ప్రధాని మోదీకి పూర్తిగా మద్దతు ఇస్తున్నారు....
ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌లో వైస్ చైర్మన్ పదవిని దాయాది దేశం పాకిస్థాన్‌కు కట్టబెట్టడాన్ని కేంద్ర రక్షణ మంత్రి...
జూన్ నెలలో ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుని కాంతితో మెరిసిపోనుంది. అయితే ఈ చంద్రుడు గులాబీ లేదా ఎరుపు రంగులో కనిపించడు. దీనికి దాని పేరు స్థానిక అమెరికన్...
భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తనయుడు మహ్మద్ అసదుద్దీన్‌కు కాంగ్రెస్ అధిష్టానం అతి పెద్ద బాధ్యతలను అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ...
2018లో #MeToo ఉద్యమం సమయంలో ప్రముఖ సంగీత దర్శకుడు వైరముత్తుపై గాయని చిన్మయి చేసిన ఆరోపణలు తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించాయి. 2005లో స్విట్జర్లాండ్‌లో...
OpenAIకి చెందిన AI చాట్‌బాట్ ChatGPT మంగళవారం ప్రపంచవ్యాప్తంగా పెద్ద అంతరాయాన్ని ఎదుర్కొంది. దీని వలన ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వేలాది మంది వినియోగదారులు...
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన పదహారేళ్ల యువరాజ్ గుప్తా సైబర్ సెక్యూరిటీ రంగంలో సాధించిన విజయాలకు గాను వార్తల్లో నిలిచాడు. ఈ యువకుడు నాసా అధికారిక...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బాలికలకు హాని చేయడానికి భయపడే వాతావరణాన్ని సృష్టించాలని ఉన్నత పోలీసు అధికారులను ఆదేశించారు. రాప్తాడు నియోజకవర్గం...
హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాలతో సహా తెలంగాణ అంతటా అనేక ప్రాంతాలలో రాబోయే మూడు నుండి నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం హైదరాబాద్‌లో...
డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (DOST) 2025 వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో సెల్ఫ్-రిపోర్ట్ చేయడంలో విఫలమైనందున 19,000 మందికి పైగా అభ్యర్థులు తమ డిగ్రీ సీట్లను...
రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియా కార్యాలయాలపై జరుగుతున్న దాడులను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు....
ఎంతో సంతోషంగా తనతో భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లిన భార్య... తన ప్రియుడు కోసం ఏకంగా కిరాయి మనుషులతో కట్టుకున్న భర్తను హత్య చేయడం అత్యంత హేయమైన చర్యగా బాలీవుడ్...
మధ్యప్రదేశ్ రాష్ట్రలోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ దంపతుల హనీమూన్ ప్రయాణం విషాదాతంగా ముగిసిన విషయం తెల్సిందే. మేఘాలయాలోని అందమైన కొండ...
మాల్దీవుల మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ (MMPRC), బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌ను మాల్దీవులకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. మంగళవారం...
హీరోయిన్ రమ్య పసుపులేటి బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో గ్లామర్ టీట్ చేస్తోంది. తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రక్రితి అందాలను ఆస్వాదిస్తూనే తన...
హైదరాబాద్: భారతదేశపు నంబర్ 1 గేమింగ్ బ్రాండ్ అయిన రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్(ఆర్ఒజి)కి నిలయమైన ఆసూస్ ఇండియా, దాని ఆర్ఒజి, టియుఎఫ్ లైనప్‌ను మరింత బలోపేతం చేస్తూ...
యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద మోహిత్ సూరి తెరకెక్కిస్తున్న న్యూ ఏజ్ లవ్ స్టోరీ ‘సయారా’. ఈ మూవీతో అహాన్ పాండే తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో అనీత్...
అదేమిటో కానీ కరోనా వైరస్ (corona virus) విజృంభణ తర్వాత దేశంలో ప్రతిరోజూ ఏదో ఒకమూల గుండెపోటు (heart attack) తో హఠాత్తుగా మృతి చెందుతున్నవారి సంఖ్య పెరుగుతూ...
ఇటీవలే తెలుగు సినిమాకు తెలంగాణాలో గద్దర్ అవార్డులు ప్రదానం చేయడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈనెల 14వ తేదీన ప్రకటించిన అవార్డులను...