మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ప్రతికూలతలు అధికం. రోజులు భారంగా గడుస్తాయి. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఆశావహదృక్పథంతో మెలగండి....
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సర్వత్రా ప్రోత్సాహకరం. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అధికం. రుణాలు, చేబదుళ్లు తప్పవు. అవసరాలు...
నటి శ్వేతా మీనన్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA) ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి మహిళా నటిగా రికార్డు నెలకొల్పారు....
నాని 'జెర్సీ' సినిమా ఫేమ్ నటుడు విశ్వంత్ దుడ్డుంపూడి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. జెర్సీలో నానితో పాటు ఒక క్రికెటర్‌గా కనిపించాడు. కేరింత' మూవీ ఫేమ్ హీరో...
ఐటీ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదర బంధం ఏపీలోని ఎన్డీఏ మద్దతుదారులను ఉత్తేజపరుస్తుందనే చెప్పాలి. నారా లోకేష్ ప్రతి సందర్భంలోనూ కళ్యాణ్‌ను...
శ్రావణ బహుళ అష్టమి, రోహిణి నక్షత్రం, అర్థరాత్రి కారాగారంలో దేవకీ వసుదేవుల దంపతులకు శ్రీమన్నారాయణుడు కన్నబిడ్డగా పుట్టాడు. దేవకీ వసుదేవుల హృదయంలో అవధులు...
పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకమని, అభివృద్ధి- ప్రజా సంక్షేమానికి స్థిరమైన పాలన అవసరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం...
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖుల నుండి సామాన్యుల వరకు శుక్రవారం తెలంగాణ అంతటా దేశభక్తి, ఉత్సాహంతో స్వాతంత్ర్య దినోత్సవాన్ని...
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో చిత్రం కోసం తెలుగు సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగు సినిమా రంగంలో తమదైన ముద్ర...
జన్మాష్టమి ఆగస్టు 15వ తేదీ, 2025 శుక్రవారం వస్తుంది. అర్ధరాత్రి జరుపుకునే పవిత్ర జన్మ క్షణం ఆగస్టు 16వ తేదీ శనివారం వరకు ఉంటుంది. అష్టమి తిథి ఆగస్టు 15,...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఎన్డీఏ నాయకుల సమక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం 'స్త్రీ శక్తి'ని ప్రారంభించారు....
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో ఆధునిక- హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. వీటిని గురువారం అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న...
గోదావరి-బనకచెర్ల ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థించారు. ఇది ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు హాని కలిగించదని అన్నారు. తెలంగాణ ఈ...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి 103 నిమిషాల స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేశారు. ఇది భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా చేయని అతి పొడవైన ప్రసంగం....
చిరుతపులి ప్రకాశం జిల్లాలో కలకలం రేపింది. తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని ఓ చిరుతపులి నోటకరుచుకుని లాక్కెళ్లింది. గ్రామస్థులు, తల్లిదండ్రులు...
అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ప్రశ్నించింది....
తక్కువ ధరకు విద్యుత్ ఉత్పత్తి చేసి పంపిణీ చేసినప్పుడే వినియోగదారులు ప్రయోజనం పొందుతారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో తక్కువ ధరకు...
శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నంలో 35 ఏళ్ల వ్యక్తిని అతని భార్య, ఆమె ప్రియుడు, అతని సహచరుడు గొంతు కోసి చంపారు. వివరాల్లోకి వెళితే.. పాతపట్నం డిఎస్పి లక్ష్మణరావు...
రెడ్ సాండర్స్ యాంటీ-స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ (RSASTF) దర్యాప్తు చేసిన కేసులో తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్‌కు రెడ్ సాండర్స్ స్పెషల్ అడిషనల్ డిస్ట్రిక్ట్...
సాధారణ పౌరులకు ప్రయోజనం చేకూర్చేలా జన సురక్ష పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌బిఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్. లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు. విజయవాడ...