తితిదే ఈవోగా మళ్లీ అనిల్ కుమార్ సింఘాల్, ఆయనొస్తున్నారా... భలేగా చేయిస్తారు

ఐవీఆర్

సోమవారం, 8 సెప్టెంబరు 2025 (16:14 IST)
ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అనిల్ కుమార్ తితిదే ఈవోగా పని చేసారు. ఆ సమయంలో భక్తుల సౌకర్యాల విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ చూపిస్తూ వుండేవారు. మళ్లీ మరోసారి ఆయన తితిదే ఈవోగా నియమించడంపై పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు