ఇందుకు మద్దతుగా కొత్త విధానాన్ని రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ రుణాలకు అర్హులైన విద్యార్థుల సంఖ్యపై ఎటువంటి పరిమితి ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు. భారతదేశంలోని ఐఐటీలు, ఐఐఎంలు, నీట్ అర్హత కలిగిన కోర్సులలో చదువుతున్న వారికి కూడా ఇదే ప్రయోజనం వర్తిస్తుంది.