* పాలవలస యశస్వి
* లింగోలు సత్యనారాయణ
* యెర్రింకి సూర్యారావు
ఎన్నికల తర్వాత పార్టీ నిర్వహిస్తున్న మొదటి ప్రధాన బహిరంగ సభ కావడంతో దీని ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఖచ్చితమైన ప్రణాళికలు జరుగుతున్నాయని జనసేన పునరుద్ఘాటించింది.