Kinjarapu Ram Mohan Naidu
రాబోయే 15 నుండి 20 సంవత్సరాలలో భారతదేశానికి దాదాపు 30,000 మంది పైలట్లు అవసరమవుతాయని కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు మంగళవారం అన్నారు. విమానయాన సంస్థలు తమ విమానాలను సంఖ్యను పెంచడంతో పాటు సేవలను విస్తరించనున్నందున... దేశీయ విమానయాన సంస్థలు 1,700 కంటే ఎక్కువ విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయని, ప్రస్తుత విమానాల సంఖ్య 800కి పైగా ఉందని ఆయన హైలైట్ చేశారు.