తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. అత్తారింటికి కుమార్తెను అప్పగిస్తున్న వేళ ఓ తల్లి గుండె ఆగిపోయింది. దీంతో అప్పటివరకు ఎంతో సంతోషంగా కళకళలాడుతున్న పెళ్లింట విషాదం నెలకొంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,