చాలా మందికి రాత్రిపూట కొంచెం ఎక్కువగా, ఆలస్యంగా తినడం వలన కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. దీంతో జీర్ణశక్తి మందగించి, ఛాతిలో మంట వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి.. అయితే ఈ సమస్యను సహజసిద్ధంగా దొరికే పదార్దాలను ఉపయోగించి నివారించవచ్చని నిపుణులు అంటున్నారు. అల్లం, పసుపులు కడుపు ఉబ్బరాన్ని ఇట్టే తగ్గిస్తుందట. ఈ పదార్థాల్లో ఉన్న పోషక విలువలు ఈ సమస్యను దూరం చేస్తుంది. పసుపు జీర్ణవ్యవస్థలోని మంటను, అల్సర్లను తగ్గించి యాంటి ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది. ఇంకా అల్లం జీర్ణశక్తికి తోడ్పడుతుంది. ఇంకా ఎన్నో ఉపయోగాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం...
* అల్సర్లను తగ్గిస్తుంది.
* జ్వరాన్ని, నొప్పులను నివారిస్తుంది.