Gudur Narayana Reddy, Samar Veer Reddy, Dr. L.V. Gangadhar Sastry
1940 దశకంలో నిజాం రాజుతో చేతులు కలిపి, కాలక్రమేణా ఆ రాజ్యాన్నే నియంత్రిస్తూ, తెలంగాణా రాష్ట్రాన్ని ముస్లిం రాష్ట్రం గా మార్చాలనే లక్ష్యం తో, హిందువులపై ఘోరమైన అరాచకాలను చేసిన ముస్లిం మతోన్మాదులు రజాకార్లు... కాగా హిందూసమాజపు కళ్ళు తెరిపించడానికి, నిజమైన చరిత్రను యథాతథం గా కళ్ళకు కట్టినట్టుగా యాటా సత్యనారాయణ దర్శకత్వం లో నిర్మించిన ఉత్తమాభిరుచి గల నిర్మాత, సామాజిక సేవకుడు, రాజకీయ నాయకుడు శ్రీ గూడూర్ నారాయణ రెడ్డి హైదరాబాద్ లోని 'భగవద్గీతా ఫౌండేషన్' ను తన మనవడు చిII సమర్ వీర్ రెడ్డి తో కలిసి సందర్శించారు.