జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు మరో మూడు రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆర్థిక సహాయం ప్రకటించారు. 2024లో ఊహించని వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ.1,554.99 కోట్ల అదనపు సహాయాన్ని ఆమోదించింది.
ఆంధ్రప్రదేశ్ రూ.608.8 కోట్లు,
తెలంగాణ రూ.231.75 కోట్లు,
త్రిపుర రూ.288.93 కోట్లు,