ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మాగడి సమీపంలోని మత్తికెరెలో రంగయ్య (68), తిమ్మమ్మ (65) దంపతులు ఎన్నో ఏళ్లుగా కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతాయని స్థానికుల సమాచారం మేరకు దర్యాప్తులో తేలింది.