NEET Exam fraud: ఢిల్లీలో ముఠా అరెస్ట్.. రూ.7లక్షలు తీసుకుని..?

మంగళవారం, 4 జులై 2023 (19:37 IST)
నీట్ పరీక్షలను అభ్యర్థుల వేషధారణలో ఫ్రాడ్ చేసిన నలుగురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో రెండవ సంవత్సరం చదువుతున్న నరేష్ బిష్రాయ్ ఈ ముఠాకు నాయకుడిగా ఉన్నట్లు సమాచారం. 
 
ఇప్పుడు నీట్ పరీక్షలో సంబంధిత విద్యార్థులను కాకుండా మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్ష రాయించారని బట్టబయలైంది. 
 
తమ వద్దకు వచ్చిన విద్యార్థులను అనుకరించి ఒక్కొక్కరి నుంచి రూ.7 లక్షలు వసూలు చేశారు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు