శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఇప్పుడు తులసీ దళాలతో, పసుపు రంగు పువ్వులను సమర్పించాలి.
ఈరోజు వీలైనంత సేపు శ్రీ విష్ణు సహస్రనామం, శ్రీ లక్ష్మీ అష్టోతర శతనామావళి వంటివవి పారాయణం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ రోజు విష్ణుమూర్తిని వెన్నని నైవేద్యంగా పెట్టి.. దాన్ని అందరికీ ప్రసాదంగా పెడితే చాలా మంచిది.