తొలి హిందీ సినిమా కావడంతో ఆ సినిమా హిట్ అవుతుందో లేదో అనే అనుమానంతో ఆమె పారితోషికం తగ్గించిందని సమాచారం. ఇకపోతే.. బాలీవుడ్ చిత్రం చావాలో తన పాత్రకు రష్మిక మందన్న రూ.4 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం. ఇది దక్షిణ భారత చిత్రాలకు ఆమె తీసుకుంటున్న పారితోషికంతో సమానం అని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.