శ్రీవారి నడకదారిలో విరూపాక్ష హీరోయిన్ సంయుక్త మీనన్

సెల్వి

సోమవారం, 22 ఏప్రియల్ 2024 (13:13 IST)
సార్, విరూపాక్ష వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ సంయుక్త మీనన్ తిరుమలలో సందడి చేసింది. మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకుంది. సంయుక్తా మీనన్ మెట్లు ఎక్కుతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఈ భామ నటించిన చిత్రాలు వరుసగా హిట్ అవుతుండటంతో గోల్డెన్ బ్యూటీ అని అందరూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారిని నడకమార్గంలో వెళ్లి దర్శించుకున్న సందర్భంగా ఆ మార్గంలోని భక్తులు ఆమెతో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడ్డారు. 
 
వారితో ఫోటోలు దిగిన సంయుక్త మీనన్.. ఆపై మెట్లను నమస్కరించుకుంటూ తిరుమల చేరింది. ఆపై శ్రీవారిని దర్శించుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Haashtag Cinema (@haashtagcinema)

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు