రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా తీసి అట్టర్ ప్లాప్ గా పేరు తెచ్చుకున్నారు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్. గేమ్ ఛేంజర్ ప్లాప్ తో మా బతుకు అయిపోయిందని అందరూ అనుకున్నారు. దిల్ రాజు, శిరీష్ అయిపోయారంటూ ఇండస్ట్రీలో టాక్ నెలకొంది. కానీ మాము మేమే నిలబడ్డాం. నాలుగు రోజుల తేడాతో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో మాకు బలం వచ్చింది అని
నిర్మాత శిరీష్ మనసులో మాటను వెల్లడించారు.