టైగర్ ష్రాఫ్తో ఈ సినిమాలో జోడీ కట్టింది నిధి అగర్వాల్కు.. ఆ తర్వాత హిందీలో అవకాశాలు రాలేదు. దాంతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. ఇక్కడ అక్కినేని బ్రదర్స్ అఖిల్, నాగ చైతన్యలతో వరసగా రొమాన్స్ చేసింది. చైతూతో "సవ్యసాచి".. అఖిల్ అక్కినేనితో "మిస్టర్ మజ్ను" సినిమాలు చేసింది.
ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంలోనే వరస అవకాశాలు అందుకుంటుంది నిధి. తెలుగులో కెరీర్ టర్నింగ్ ఆఫర్స్ రావడం లేదు కానీ తమిళనాట మాత్రం ఈ మధ్యే జయం రవి హీరోగా వచ్చిన భూమి, శింబు సరసన ఈశ్వరన్ సినిమాల్లో నటించింది.