భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన భారీ చిత్రం మంచి అంచనాలు సెట్ చేసుకుంది. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ గ్యాప్ లో ట్రైలర్ ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈ ట్రైలర్ పై లేటెస్ట్ న్యూస్ తెలుస్తోంది. ట్రైలర్ జూలై 25న విడుదల చేస్తున్నట్టుగా సమాచారం. అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలు, సంగీతం హైలైట్ గా అవుతుాయని చెబుతున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.