స్వదేశంలో పర్యాటక బంగ్లాదేశ్‌తో జరుగుతున్న క్రికెట్ సిరీస్‌లో భారత క్రికెటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటికే టెస్టుల్లో పర్యాటక జట్టును మట్టికరిపించిన...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం అనుకున్నవిధంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఫోన్ సందేశాలు...
చెన్నై మహానగరంలోని మెరీనా బీచ్‌లో ఆదివారం ఎయిర్ షో జరిగింది. భారత వైమానిక దళం, భారత నావికా దళం సంయుక్తంగా ఈ ఎయిర్‌షోను నిర్వహించాయి. అయితే, ఈ షో ముగిసిన...
కెనడాలోని ఓ రెస్టారెంట్‌లో వెయిటర్ జాబ్ కోసం భారతీయ విద్యార్థులు వందల సంఖ్యలో క్యూకట్టడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. కెనడాలో భారతీయ విద్యార్థుల దీనావస్థను...
ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లో చోరీ చేయడానికి వచ్చిన ఓ దొంగ... ఇంటిని శుభ్రం చేసి వెళ్ళాడు. ఇంటిని నీట్‌గా సర్దేశాడు. ఇంట్లో వాళ్ల కోసం భోజనం కూడా సిద్ధం చేసి...
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల బాలిక హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. బాలిక తండ్రి పెట్టిన మిస్సింగ్ కేసును...
అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ మందులను డ్రోన్ల ద్వారా చేరవేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. ఇటీవల విజయవాడ నగరంలో సంభవించిన వరదల కారణంగా పలు ప్రాంతాల...
కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళను పరీక్షించిన వైద్యులు నివ్వెరపోయారు. ఆమె పొట్టలో ఏకంగా రెండు కిలోల తలవెంట్రుకలు కనిపించడంతో షాకయ్యారు....
దేశంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థగా బీఎస్ఎన్ఎల్ ఉంది. ఈ కంపెనీ ప్రైవేట్ టెలికాం కంపెనీలు అయిన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఇండియాలకు గట్టి పోటీ...
ఇటీవల చిత్తూరు జిల్లా పుంగనూరులో కనిపించకుండా పోయిన ఏడేళ్ల బాలిక అస్పియా అంజుమ్ సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో శవమై తేలడం సంచలనంగా మారింది. ఈ బాలికను హత్య చేసిన...
తన మాజీ ప్రియుడుపై ఓ యువతి యాసిడ్ పోసింది. బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడుతుండటంతో ఈ ఘాతునికి పాల్పడింది. దీంతో మాజీ ప్రియుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో...
స్వరాష్ట్రమైన కర్నాటకలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన జోకర్.. ఇపుడు గెలుపు వీరులు కూర్చొనే వేదికపై కూర్చొని నీతులు చెప్పడం హాస్యాస్పదంగా...
ఇజ్రాయేల్ - ఇరాన్ దేశాల మధ్య యుద్ధం భీకరంగా సాగుతుంది. ఇందులో ఇజ్రాయేల్ అత్యాధునిక టెక్నాలజీ ఐరన్ డోమ్‌తో శత్రుదేశ క్షిపణిలను పేల్చివేస్తుంది. దీన్ని చూసిన...
భారత క్రికెట్ ట్వంటీ20 జట్టు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్... తన క్రికెట్ కెరీర్‌ను ఆస్వాదిస్తున్నట్టు చెప్పాడు. ఐపీఎల్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్...
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కి సొంతంగా పాల డెయిరీ ఎందుకు ఉండరాదని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు. తమ పార్టీ తరపున వెయ్యి...
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ యేడాది నవంబరు నెలలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్, కమలా హ్యారీస్‌లు పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం వీరిద్దరూ...
మాజీ క్రికెటర్, నటుడు సలీల్ అంకోలా తల్లి మాల అశోక్ అంగోలా (77) అనుమానాస్పద రీతిలో చనిపోయారు. మహారాష్ట్రలోని పూణేలోని తన ఫ్లాట్లో శుక్రవారం మధ్యాహ్నం మృతదేహాన్ని...
అభిమానులు తనపై కురిపిస్తున్న ప్రేమాభిమాలు, వారు రుణాన్ని ఈ జన్మకు తీర్చుకోలేనని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన తాజా...
భూమికి సౌర తుఫాను ముప్పు పొంచివుంది. ఈ భారీ సౌర తుఫాను ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లపై ప్రభావం చూపుతుందని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. ఈ...
ప్రస్తుతం ఉన్న మొబైల్ వినియోగదారులను నిలబెట్టుకోవడం, కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు వీలుగా ప్రైవేట్ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తుంది....