భారత క్రికెట్ ట్వంటీ20 జట్టు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్... తన క్రికెట్ కెరీర్‌ను ఆస్వాదిస్తున్నట్టు చెప్పాడు. ఐపీఎల్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్...
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)కి సొంతంగా పాల డెయిరీ ఎందుకు ఉండరాదని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు. తమ పార్టీ తరపున వెయ్యి...
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ యేడాది నవంబరు నెలలో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్, కమలా హ్యారీస్‌లు పోటీపడుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం వీరిద్దరూ...
మాజీ క్రికెటర్, నటుడు సలీల్ అంకోలా తల్లి మాల అశోక్ అంగోలా (77) అనుమానాస్పద రీతిలో చనిపోయారు. మహారాష్ట్రలోని పూణేలోని తన ఫ్లాట్లో శుక్రవారం మధ్యాహ్నం మృతదేహాన్ని...
అభిమానులు తనపై కురిపిస్తున్న ప్రేమాభిమాలు, వారు రుణాన్ని ఈ జన్మకు తీర్చుకోలేనని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన తాజా...
భూమికి సౌర తుఫాను ముప్పు పొంచివుంది. ఈ భారీ సౌర తుఫాను ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లపై ప్రభావం చూపుతుందని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. ఈ...
ప్రస్తుతం ఉన్న మొబైల్ వినియోగదారులను నిలబెట్టుకోవడం, కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు వీలుగా ప్రైవేట్ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తుంది....
దేశ ఆర్థిక రాజధాని ముంబై, చెంబూరులో విషాదకర ఘటన జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏడుగురు సజీవదహనమయ్యారు. కిందనున్న ఎలక్ట్రిక్ షాపులో ఉన్నట్టుండి మంటలు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం సంప్రదింపులు వాయిదా పడతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు. వ్యవహారాల్లో...
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి అన్న ప్రసాదంలో జెర్రి పడిందన్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అధికారులు స్పందించారు. మాధవ నిలయంలో తాము ఆరగించిన...
హర్యానా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆదాయం బాగుంటుంది. పనులు వేగవంతమవుతాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది....
తేనె. ఈ తేనెను సేవించడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి. ఐతే ఇదే తేనెతో నష్టాలు కూడా వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. తేనెను మోతాదుకి మించి అధికంగా...
ప్రముఖ భారతీయ స్మార్ట్‎ఫోన్ తయారీదారు, లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్, తన అత్యంత వేగవంతమైన స్మార్ట్‎ఫోన్, లావా AGNI 3 ప్రారంభాన్ని ప్రకటించింది. ఇది ఈ పండుగ...
శబరిమల ఆలయ ప్రవేశం ఆన్‌లైన్ బుకింగ్‌లకు పరిమితం కానుంది. శబరిమల ఆలయ ప్రవేశాన్ని ఆన్‌లైన్ బుకింగ్‌లను మాత్రమే అనుమతించడం ద్వారా పరిమితం చేస్తుంది. రోజుకు...
సికింద్రాబాద్‌ వాస్కో-డా-గామా ఎక్స్‌ప్రెస్‌ రైలును కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అక్టోబర్‌ 6న సికింద్రాబాద్‌ స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించారు....
సుధీర్ బాబు నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’మా నాన్న సూపర్ హీరో’ టీజర్‌ను ఆవిష్కరించినప్పటి నుండి భారీస్థాయిలో అభిమానుల్లో సందడి చేసింది. మొదటి రెండు...
ముంబైకి చెందిన నటిపై లైంగిక వేధింపులకు పాల్పడిన యూట్యూబర్ హర్ష సాయిపై సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తన నగ్న చిత్రాలు, వీడియోలు తీసి బ్లాక్...
లడ్డూ ప్రసాదాల తయారీ కోసం ఈ ఏడాది జూన్‌, జూలై నెలల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి వచ్చిన ఎనిమిది ట్యాంకర్ల కల్తీ నెయ్యి తమిళనాడుకు చెందిన డెయిరీ...
'పురచ్చి తలైవర్', తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజిఆర్ గారి పట్ల తనకు ఎంతో ప్రేమ, అభిమానం వున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. చెన్నైలో...