చింతచిగురు. ఈ చింత చిగురు మహిళ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకుల రసం ప్లాస్మోడియం ఫాల్సిపరం పెరుగుదలను నిరోధిస్తుంది, తద్వారా అది మలేరియా నుండి రక్షిస్తుంది....
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ శు॥ త్రయోదశి సా.4.38 స్వాతి పూర్తి ప.వ.11.14 ల 12.58. ఉ.దు.8.07 ల 8.58 రా.దు. 10.48 ల 11.33. మేషం :- విదేశాల్లోని ఆత్మీయుల...
బెంగుళూరు శివారు ప్రాంతంలో నిర్వ‌హించిన రేవ్ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, తానస‌లు ఆ పార్టీకే వెళ్ల‌లేదని తెలుగు సినీ న‌టుడు శ్రీకాంత్ స్ప‌ష్టం...
హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ పై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి "రక్షణ" చిత్ర నిర్మాత, డైరెక్టర్ శ్రీ ప్రణ్‌దీప్ ఠాకోర్ ఫిర్యాదు చేశారు. ఈ లేఖ తమకు అందిందని...
ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "గం..గం..గణేశా". ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై-లైఫ్...
తనకు తెలిసినంతవరకూ ఇప్పటిదాకా ఎన్నికల్లో ఒకవైపు భారీ పరాజయం చవిచూస్తున్నా తాము ఓడిపోతున్నామని అంగీకరించిన రాజకీయ నాయకులను ఇప్పటివరకూ చూడలేదన్నారు. నాలుగు...
కొన్ని ఆరోగ్య పరిస్థితులు, ఆహారం అధిక స్థాయిలో యూరిక్ యాసిడ్‌కు కారణమవుతాయి. ఆల్కహాల్‌ను నివారించడం, కొన్ని ఆహారాలు, పానీయాలను పరిమితం చేయడం స్థాయిలను...
రిలయన్స్ రిటైల్ యూత్ సెంట్రిక్ బ్రాండ్ అయినటువంటి యూస్టా... దక్షిణ భారతదేశంలో తనదైన ముద్ర వేసేలా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఎక్కడికక్కడ సరికొత్త...
వరంగల్ ఆంటీ చేసిన పనికి మగరాయుళ్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇంతకీ ఆ ఆంటీ ఏ తప్పు చేయలేదు. అయినప్పటికీ పురుషులు మాత్రం ఆమెను చూసి ఔరా అంటూ నోరెళ్లబెట్టారు....
రాత్రి భోజనం చేసిన తర్వాత ఈ పండ్లను తీసుకుంటే నిద్రలేమితో ఇబ్బంది పడాల్సి వుంటుందని వైద్యులు అంటున్నారు. పుచ్చకాయ లేదా సిట్రస్ పండ్లను రాత్రి నిద్రకు ఉపక్రమించేందుకు...
ఈ చిత్రానికి 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి' అనే క్యాచి టైటిల్ ని ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో దీక్షిత్ శెట్టి గన్ షూట్ చేస్తూ, కాలికి టైగర్ మాస్క్...
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. కవర్ధా ప్రాంతలో లోయలో వాహనం ఒకటి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు....
రామ్ తేజ్, వర్షిని, మౌనిక హీరో హీరోయిన్లుగా తోట వెంకట నాగేశ్వరరావు స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మల్లె మొగ్గ’. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల...
ఇరాన్ అధ్యకుడు ఇబ్రహీం రైసి ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఐతే ఈ మృతదేహాలు గుర్తుపట్టలేనివిధంగా వున్నాయి. ఘటన జరిగిన ప్రదేశానికి రెస్క్యూ టీం...
వాట్సాప్ ఇటీవల కొత్త ఫీచర్లను విడుదల చేసింది. వాటిలో చాట్ ఫిల్టర్ ఫీచర్ కూడా ఉంది. చాట్ ఆర్గనైజేషన్‌ని మెరుగుపరచడానికి రూపొందించబడిన ఈ ఫీచర్, వివిధ ప్రమాణాల...
యువత వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతారని తాజా అధ్యయనంలో తేలింది. తమ యుక్తవయస్కులు వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తీసుకుంటున్నారు. అలాగే తల్లిదండ్రులలో,...
బెంగుళూరులోని రేవ్ పార్టీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఇందులో అనేక మంది తెలుగు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్టు తేలింది. ఇలాంటి వారిలో సినీ నటి హేమ,...
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్‌ను రోస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు సోమవారం పొడిగించింది. కవితకు జ్యుడీషియల్ రిమాండ్...
హైదరాబాదులోని హరే కృష్ణ స్వర్ణ దేవాలయంలో మే 21, 22 తేదీల్లో నరసింహ జయంతి నిర్వహించనున్నారు. దీనిపై హైదరాబాద్‌లోని హరే కృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షుడు సత్య...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ లెక్కింపు సమయంలో పిఠాపురంతో పాటు కాకినాడ సిటీ వంటి మరికొన్ని స్థానాల్లో హింస చెలరేగే అవకాశం ఉందని నిఘా వర్గాలు...