KISHORE

అధిక కొవ్వుతో మెదడుకు ముప్పు!!

శనివారం, 25 ఫిబ్రవరి 2012
* కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందా? అవుననే అంటున్నాయి తాజా వైద్య పరిశోధనలు.కొవ్వు అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవం...
సాయంత్రం పూట ఎర్రగా ఉన్న సూర్యుడు కొండల్లోకి దిగిపోతున్నట్లు కనిపించే దృశ్యాన్ని సాధారణంగా అందరూ ఇష్టపడతారు. మరి సూర్యుడు అస్తమిస్తున్నపుడు ఎర్రగా ఎదుకు...
విశ్వమంతటకీ మకుటంగా, ఏలికగా దేవుడు మనిషిని సృష్టిస్తే, అతడు క్రమేణా దిగజారి తనలోని అనైతికతకు బానిసగా మారాడు. దేవుని సంకల్పాలను కాదని స్వార్ధానికి పెద్దపీట...

లైంగిక ఆరోగ్యం.... కావాలి మీ సొంతం

శనివారం, 25 ఫిబ్రవరి 2012
* శృంగారం మానసిక నిశ్చలత్వాని ఇస్తుంది. అందుకే లైంగిక సమస్యలు ఉన్నవారు మానసికంగా ఏదో కోల్పోయిన భావనకు గురవుతూ ఉంటారు. ఎప్పుడో అరుదుగా తప్ప లైంగిక సమస్యలకు...

గుండె జబ్బులకు ముందస్తు వైద్యం!!

శనివారం, 25 ఫిబ్రవరి 2012
మనదేశంలో ఇప్పటికీ గుండె జబ్బులతో మరణించే వారి సంఖ్య ఇప్పటుకీ ఎక్కువగానే ఉంది. 2020వ సంవత్సరం నాటికి దేశంలోని యాభై శాతం మంది గుండె జబ్బులకు ప్రధాన కారణమైన...
క్వాలిఫైయర్స్‌ పోటీల్లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ పోటీల్లో భాగంగా శుక్రవారం న్యూఢిల్లీలోని ధ్యాన్‌చంద్ స్టేడియంలో పోలాండ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో...
ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరవైఫ్యంలో చెందిన భారత్ జట్టులో ఈ పర్యటన అనంతరం భారీ మార్పులు జరగనున్నాయా? టెస్ట్ సిరీస్‌ ఓటమితో ఇప్పటికే అప్రతిష్టను మూటగట్టుకున్న...
ఆంత్రిక్స్-దేవాస్ ఒప్పందంలో అవతవకలకు పాల్పడారన్న ఆరోపరణలు ఎదుర్కొంటున్న ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్, మరో ముగ్గురుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై కినుక...
గతంలో ఉత్తరప్రదేశ్‌‍లో వెలుగుచూసిన జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం (ఎన్ఆర్‌హెచ్ఎం) కుంభకోణానికి సంబంధించి తాజాగా సీబీఐ శుక్రవారం మరో నాలుగు కేసులను నమోదు చేసింది....
గుజరాత్ ప్రభుత్వానికి శుక్రవారం సుప్రీంకోర్టు మరోసారి మొట్టికాయ వేసింది. 2002-06 మధ్య కాలంలో రాష్ట్రంలో జరిగిన 22 ఎన్‌కౌంటర్ మరణాలపై ఏర్పాటైన దర్యాప్తు...
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సింగిల్స్‌లో మరోసారి నిరాశపరచింది. పట్టాయ ఓపెన్‌లో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనీస్‌...
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆదివారం అడిలైడ్‌లో జరిగే మ్యాచ్‌కు సీనియర్ బ్యాట్స్‌మెన్‌ మైక్‌ హాస్సీ‌కి విశ్రాంతి ఇవ్వాలని నిశ్చయించినట్లు ఆస్ట్రేలియా జట్టు...
ప్రతిష్టాత్మక థామస్ కప్‌లో ఆసియా జోన్ పిలిమినరీ రౌండ్‌లో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్-బి పోరులో భారత్ 3-2 తేడాతో సింగపూర్‌పై ఘనవిజయం సాధించింది. పురుషుల...
భారత్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ మంగళవారం శ్రీలంకతో అడిలైడ్‌లో జరుగుతున్న మ్యాచ్‌తో భారత్ తరుపున 200వ అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్‌ ఆడుతున్న తొలి...
భారత్ రాజధాని న్యూఢిల్లీలో అత్యంత పటిష్ట భద్రత ఉండే ఔరంగజేబు రోడ్డులో సోమవారం బాంబు పేలుడు సంభవించిన ఘటనలో ఇరాన్ హస్తం ఉండవచ్చని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్...
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం అడిలైడ్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక సారథి మహేళ జయవర్థనే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో...
ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థలు కింగ్ ఫిషర్, జెట్ఎయిర్‌వేస్ సంస్థలు తమ సిబ్బందికి గత రెండు నెలలుగా వేతాలు చెల్లించడం లేదు. ఈ జాబితాలో తొలుత కింగ్ ఫిషర్...
న్యూఢిల్లీలో సోమవారం జరిగిన కారు బాంబు దాడి ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరం మంగళవారం స్పందించారు. ఈ చర్యను ఉగ్రవాదుల దాడిగా అభివర్ణించారు. బాంబు...
గత ఇంగ్లాండ్, ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌లలో భారత బౌలింగ్ ఘోర వైఫల్యం చెందటంతో భారత్ జట్టు బౌలింగ్ కోచ్‌గా ఇరిక్ సిమన్స్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు...
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం అడిలైడ్‌లో భారత్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఐదో వన్డే మ్యాచ్‌ అత్యంత ఉత్కంఠ భరితంగా ముగిసింది. తొలుత టాస్ గెలిచి...