Sridhar Cholleti

sridhar

రాజరికం అంతానికి నేపాల్ ఓటు

శుక్రవారం, 26 డిశెంబరు 2008
మావోయిస్టు తిరుగుబాటుదారులతో శాంతి ఒప్పందంలో భాగంగా నేపాల్ పార్లమెంట్ రాజరికాన్ని రద్దు చేసింది. రాజరికాన్ని రద్దు చేయనిదే తాము వెనుదిరిగి రామని 2007...
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్)లో షార్ట్ టెర్మ్ సమ్మర్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేవలం 30...
దేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీ ఎల్ అండ్ టీ సంస్థ రష్యా అణు ఇంధన దిగ్గజంతో ఒప్పందం కుదుర్చుకుంది. అణు రియాక్టర్ల రూపకల్పన, అభివృద్ధికి సంబంధించి ఎల్...
వరంగల్ జిల్లా కేంద్రంలో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినిలపై యాసిడ్ పోసిన నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు....
తెలంగాణా రాష్ట్ర సమితి శనివారం బంద్‌కు పిలుపునిచ్చిన సందర్భంగా వరంగల్‌లో చెదురుమదురు సంఘటనలు జరిగాయి. నర్సంపేట పట్టణంలో తెరాస కార్యకర్తలు బంద్ సందర్భంగా...
కళలను ప్రోత్సహించడానికి జిల్లా యంత్రాంగం నుంచి అన్ని సహాయ సహకారాలను అందిస్తానని జిల్లా కలెక్టర్ డా. బి. జనార్థన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక...
1959 జులై 23వ తేదీ ఓరుగల్లుకే గర్వకారణమయిన రోజు. వేలాది మందిని వైద్యులుగా తీర్చిదిద్ది లక్షల ప్రాణాలను నిలబెడుతున్న కాకతీయ మెడికల్ కాలేజి ఆవిర్భవించిన...
వరంగల్‌లోని ఓ పాఠశాలలో చదువుతోన్న ఆరేళ్ల సౌమ్య 20 ఎక్కాలను పైనుంచి క్రిందకు, పైనుంచి క్రిందకు చదవగలుగుతుంది. అదే పాఠశాలలోని తొమ్మిదేళ్ల అగస్తేశ్వర్ 1500...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించింది. నేటి పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే ప్రతి విద్యార్థికి...
గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ వరంగల్ సమీపంలో చింతపల్లి రైల్వేస్టేషన్ వద్ద బుధవారం రాత్రి పట్టాలు తప్పింది. విజయవాడ- వరంగల్...
అంతర్జాతీయ మత్తు పానీయాల వ్యతిరేక దినం సందర్భంగా వరంగల్‌లో వినూత్న రీతిలో స్వచ్ఛంద సంస్థలు ఓ ర్యాలీ నిర్వహించాయి. మత్తు పానీయాలు సేవించడం వలన వచ్చే నష్టాలను...

పర్యాటక కేంద్రంగా వరంగల్

శనివారం, 28 జూన్ 2008
చారిత్రాత్మక నేపధ్యంగల వరంగల్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి పలు అభివృద్ధి పనులను చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ బి. జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు....
వరంగల్‌లో ఈ విద్యా సంవత్సరం నుంచే వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ.ఎన్. రఘువీరారెడ్డి తెలిపారు. మంగళవారం...
రైతుల కోసమే పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం ఏనుమాముల...
నేలపై చేసే యోగా ఎంతో కష్టతరమైనదిగా మనకు తెలుసు. యోగ నిపుణులు లేనిదే క్లిష్టమైన ఆసనాలను వేయటం దుర్లభం. అయితే నీటిలో యోగాసనం వేయాలంటే... అస్సలు సాధ్యం కాదంటారు...
సింధు తులానీ ప్రధాన పాత్ర పోషించిన బతుకమ్మ ఇటీవల అన్ని కేంద్రాలలో విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలంగాణా ప్రాంతమైన వరంగల్ లో పర్యటించింది. చిత్ర...