మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
పిల్లల కడుపుకు శొంఠి ఎంతో మేలు చేస్తుంది. శొంఠిలో జీర్ణక్రియను మెరుగుపరిచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. శొంఠి పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ...
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
స్టార్ ఫ్రూట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండ్లలో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది,ఇది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది....
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం గొల్లపల్లి మండలం చిల్వకోడూరు వద్ద కారు - బైకు ఢీకొన్న...
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
భారతీయ క్రికెటర్లలో ఏ ఒక్కరికీ సాధ్యంకాని అరుదైన ఫీట్ను యువ క్రికెటర్ అభిషేక్ శర్మ సాధించారు. పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో ముంబై వేదికగా జరిగిన మ్యాచ్లో...
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
కేరళలోని అంగన్వాడీలో ఉప్మాకు బదులుగా బిర్యానీ, చికెన్ ఫ్రైని అడిగిన ఓ బాలుడి వీడియో వైరల్ అవుతోంది. దీంతో కేరళలోని పిల్లల సంరక్షణ కేంద్రాలలో భోజన ప్రణాళికలను...
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి స్నాక్స్ అందించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ ఈవీ నర్సింహా రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్...
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక పేరుమోసిన ముఠాను బాచుపల్లి పోలీసులు పట్టుకున్నారు. నిందితులు బైక్ను టెస్ట్ రైడ్ కోసం తీసుకొని ఓఎల్ఎక్స్ యాప్ నుండి కస్టమర్గా...
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం భారీగా నిధులను కేటాయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నిధులను కేటాయించినట్టు కేంద్ర రైల్వే మంత్రి...
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
రిలయన్స్ జియో ఇటీవల తన టారిఫ్ ఛార్జీలను పెంచింది. అయితే, టెలికాం ప్రొవైడర్ అనేక సరసమైన రీఛార్జ్ ప్లాన్లను అందిస్తూనే ఉంది. అయితే, ఈ టెలికాం ప్రొవైడర్...
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
హైదరాబాద్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న బుల్లెట్ రైళ్ల కోసం కీలకమైన అడుగు ముందుకు వేస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలను బుల్లెట్ రైలు నెట్వర్క్ల...
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
రాజ్ తరుణ్-లావణ్య కేసుకు సంబంధించి ఇటీవల అరెస్టయిన మస్తాన్ సాయి, తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి తొలిసారిగా బహిరంగ ప్రకటనలు చేశారు. అతను గతంలో మాదకద్రవ్యాల...
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, పెండింగ్లో ఉన్న విభజన సమస్యలను సమన్వయంతో పరిష్కరించుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ...
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి నిలయంపై కొత్తగా బ్రాండెడ్ లగ్జరీ హోటల్స్ అందుబాటులోకి రానున్నాయి. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు హోటళ్లలో నాణ్యమైన...
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
దేశానికి కేన్సర్ పెను సవాల్గా మారింది. ఈ ప్రాణాంతక వ్యాధిబారినపడే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ఫలితంగా 2025లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 15 లక్షల...
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
మార్ఫింగ్ చేసిన నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామంటూ ఓ యువతిని బెదిరించి కిలేడీ దంపతులు.. బాధితురాలి నుంచి రూ.2.50 కోట్ల మేరకు దోచుకున్నారు. అయినా...
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
దేశంలో బంగారం ధరలు సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. ఫలితంగా మంగళవారం దీని ధర ఏకంగా రూ.300 రూ.85 వేలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న...
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘు రామ కృష్ణంరాజు పులివెందులకు ఉప ఎన్నిక జరగవచ్చని పేర్కొంటూ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. పులివెందుల ప్రస్తుత...
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
ఇంగ్లాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత యువ ఓపెనింగ్ బ్యాట్స్మన్ అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఫలితంగా టీమిండియా 4-1...
మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరుగున్నాయని టీడీపీ ఎమ్మెల్యే,...
ఒక్క మైసూర్ బోండా. ఒక్కటి తింటే చాలు 227 కేలరీలు లభిస్తాయి. కార్బోహైడ్రేట్లు 93 కేలరీలు, ప్రోటీన్లు 17 కేలరీలుంటే ఏకంగా 110 కేలరీలు కొవ్వు నుండి వస్తాయి....