సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ 'కూలీ'....
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరు శివారు మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. భీమన అమావాస్య సందర్భంగా భర్తకు పాదపూజ చేసింది....
తిరుపతిలో ఓ అద్భుత ఘటన జరిగింది. తిరుపతిలోని గోవిందరాజులు ఆలయానికి సమీపంలో వుండే ఓ చిన్న శివాలయంలో శివలింగం కళ్లు తెరిచింది. దీనికి సంబంధించిన ఫోటోలు,...
వరుస పాన్-ఇండియా హిట్స్ అందించిన తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'స్పిరిట్‌' లోకి ఎంటరవ్వడానికి...
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా), ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూమి పరిశీలన ఉపగ్రహం నిసార్...
శనివారం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మరణించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం...
కోడియక్ విమానాశ్రయంలో బోయింగ్ 737 విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో మూడు జింకలు అడ్డుగా వచ్చేసాయి. అకస్మాత్తుగా అవి రన్ వేపై పరుగులు పెడుతూ రావడంతో పైలెట్లకు...
15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినందుకు ఒక రిక్షావాడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఆసిఫ్ (22) గత ఏడాది కాలంగా 9వ తరగతి విద్యార్థినిని...
విశాఖపట్నం-విజయవాడ నగరాల మెట్రో రైలు ప్రాజెక్టులు మూడు సంవత్సరాలలో పూర్తవుతాయని, వాటి నిర్మాణం కోసం రెండు కన్సల్టెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆంధ్రప్రదేశ్...
బీహార్‌లో దారుణం జరిగింది. పరీక్ష రాసేందుకు వెళ్లిన యువతి కామాంధుల చేతిలో నలిగిపోయింది. పరీక్షకు హాజరైన ఓ యువతిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది....
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలను...
నాగపట్నంలో ఘోరం జరిగింది. ప్రేమించుకుని ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు. పెద్దలు అందుకు అంగీకరించారు. నిశ్చితార్థం పెట్టుకున్నారు. మరో రెండు నెలల్లో...
తిరుమల ఘాట్ రోడ్డులో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుతపులి దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆ ఫుటేజ్‌లో చిరుతపులి...
యునెస్కో తన ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చారిత్రాత్మక లేపాక్షిని చేర్చిన నాలుగు సంవత్సరాల తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం లేపాక్షిని ప్రపంచ వారసత్వ...
ఓ బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన కొందరు కామాంధులు ఆ బాలిక గర్భవతి అని తెలియగానే ఆమెను సజీవంగా పాతిపెట్టేందుకు యత్నించారు. ఈ దారుణ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని...
మహారాష్ట్రలో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ కామాంధుడు హెచ్‌ఐవీ సోకిన మైనర్ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. దీనిపై బాలిక...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో 250 కుటుంబాలను స్వయంగా దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ అంతటా పేదరికాన్ని...
నెల్లూరు జిల్లా కావలి నుండి బెంగళూరుకు వెళ్తున్న ఏపీఎస్సార్టీసీ బస్సు డ్రైవర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. అన్నమయ్య జిల్లా రాయచోటి శివార్లకు చేరుకున్నప్పుడు...
అహ్మదాబాద్ నగరంలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన విషాదకర ఘటన తర్వాత ఆ సంస్థకు చెందిన అనేక విమానాల్లో సాంకేతిక సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి....
శ్రావణ శనివారం శివలింగానికి నువ్వులను సమర్పించడం ద్వారా శని గ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగే శనికి ప్రీతికరమైన జమ్మి ఆకులు...