భారత్కు జపాన్ కానుక
— ChotaNews App (@ChotaNewsApp) April 19, 2025
ఇండియా బుల్లెట్ ప్రాజెక్ట్కు బిగ్ బూస్ట్ ఇచ్చేలా జపాన్ ఓ రెండు రైళ్లను గిఫ్ట్గా ఇస్తోంది. గంటకు ఏకంగా 320 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లే షింకన్సెన్ E5, E3 సిరీస్ బుల్లెట్ రైళ్లను ఇవ్వనుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్… pic.twitter.com/7wzEyXzKOy