Chiranjeevi, R.Narayanamurthy
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిన్న జరిగిన బాలక్రిష్ణ, కామినేని ప్రశ్న సమాధానాల అనంతరం చిరంజీవి వెంటనే స్పందించారు. దీనిపై అప్పటి జగన్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు చిరంజీవితోపాటు ఆర్. నారాయణ మూర్తి కూడా వెళ్ళారు. ఈ విషయాలను ఆయన ముందుంచగా జరిగింది ఏమిటో ఇలా తెలియజేశారు.