కొత్తగా అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు 70 కేజీల వరకు లగేజీని అనుమతిస్తారు. ఏసీ 2 టైర్ ప్రయాణికులు 50 కేజీలు, ఏపీ 3 టైర్, స్లీపర్, జనరల్ ప్రయాణికులు మాత్రం తమ వెంట 40 కేజీల లగేజీని వెంట తీసుకెళ్లవచ్చని రైల్వే శాఖ తెలిపింది.