కాగా, నవంబర్ 9 నాటికి రూ.25.5 కోట్ల జన్ధన్ ఖాతాల్లో ఉన్న రూ.45,636.61 కోట్లు నిల్వ ప్రస్తుతం రూ.66 వేల కోట్లను దాటినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఖాతాల్లో డిపాజిట్ పరిమితి రూ.50 వేలు. కాగా జన్ధన్ ఖాతాల్లోకి భారీగా నగదు చేరిందన్న వార్తల నేపథ్యంలో ఫైనాన్సియల్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఎఫ్ఐయూ) విచారణ చేపట్టింది.